Breaking News

నల్లగొండ

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]

Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]

Read More
ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 సామాజిక సారథి, భూదాన్ పోచంపల్లి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి పోచంపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్షం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉందని, చెప్పుకునే ఆ పార్టీ నాయకులు నేతన్నలు ఆరాధ్యధైవంగా కొలుచుకునే మగ్గంపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాలుపెట్టి, చేనేత వృత్తినే అవమానించారని ఆరోపించారు. నరేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశాలిలకు […]

Read More
ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]

Read More
అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

అభివృద్ధికి పట్టం కట్టాలి: ఎమ్మెల్సీ

సామాజిక సారథి, రంగారెడ్డి బ్యూరో: అభివృద్దికి పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం రేవల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్, ఉచిత కరెంట్, రైతుబంధు, ఇంటింటి నల్ల, రైతు భీమా, సీఎం రిలీఫ్ […]

Read More
ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై… ఎమ్మెల్యే సీతక్క ఫైర్

సామజిక సారథి, నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికల పోరుజోరుగా సాగుతుంది. నాయకుల మధ్య మాటల తుటాలు పెలుతున్నాయి.    కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు. వెంకటరెడ్డి తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి ఓటు వేయాలని. కోరుతున్న ఆడియో క్లిప్ లీక్ అయిన నేపథ్యంలో ఆమె గాటు వాక్యాలు చేశారు. వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికి మాలిన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పక్క పార్టీకి ఓటు వేయాలంటూ […]

Read More
వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

సామాజిక సారథి, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి బుధవారం మొదటిరోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను […]

Read More
బొల్లన్​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

బొల్లన​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ ​కామెపల్లి భాస్కర్​ను.. టీఆర్ఎస్​ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ ​రవీంద్ర కుమార్​ నాయక్​ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ ​గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ ​సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్​ను అడిగి […]

Read More