Breaking News

పశ్చిమగోదావరి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని […]

Read More
భారీగా అక్రమ మద్యం పట్టివేత

భారీగా అక్రమ మద్యం పట్టివేత

సారథి న్యూస్​, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్​పోస్ట్​ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని  తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు  జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్​ఈబీ ఏఎస్​పీ కరీముల్లా షరీఫ్​ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని […]

Read More