సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అభయ ఆంజనేయుడి ఆలయం నిర్మాణానికి తనవంతుగా గురువారం గ్రామ సేవకుడు తవిటి నిరంజన్ తన ఒకనెల వేతనం రూ.10,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్ రావుకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నీరటి రాములు, గ్రామస్తులు భూపతిరావు, కావటి రామచంద్రం, దశరథం, సత్యనారాయణ, వెంకట్ నారాయణ, రామచంద్రయ్య, హనుమంతు, జంగయ్య, అశోక్ యాదవ్, కర్ణాకర్రావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయికి ఆటోవాలా గ్రామీణ యువకుడిలో విశేష ప్రతిభ యువతకు శిక్షణ ఇచ్చి పలువురిలో స్ఫూర్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఓ మారుమూల గ్రామీణ యువకుడు నిరూపించాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఓ వైపు ఆటోడ్రైవర్గా తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన కరాటే రంగంలో పేరు తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని, నచ్చిన రంగంపై ఆసక్తి పెంచుకుని, అందులో కృషిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పరుశురాం నిరూపించాడు. సామాజిక […]
సామాజిక సారథి, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]
జాక్ డోర్స్ స్థానంలో నియామకం పరాగ్కు అభినందనలు తెలిపిన కేటీఆర్ న్యూయార్క్: మొన్న మైక్రోసాప్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్.. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్ను […]
సామాజిక సారథి, చిలప్ చెడ్: ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ బిజినెస్ మైండ్ తెలుగు ఐకాన్ అండర్ 30, 2021 లో ‘ హుమెన్ అండ్ సుస్టేనేబల్ ఆగ్రి స్టార్ట్ ఆఫ్’ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా’ సూర్ గ్రో ఫామ్స్’ ప్రతినిధులు శివంపేట్ మండలం గోమారం గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి, చిలప్ చెండ్ సర్పంచులు పోరన్ అధ్యక్షురాలు లక్ష్మిదుర్గారెడ్డి తనయుడు నారన్నగారి రామ్ నారాయణరెడ్డిలకు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ […]
సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనేక రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సినీనటుడు సోనుసూద్ పేదల పాలిటదేవుడిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానంతో పెద్దశంకరంపేటకు చెందిన శ్రీనివాస్ చారి చింతగింజలపై అతని బొమ్మ వేసి అభిమానం చాటుకున్నాడు. కొవిడ్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు సొంత డబ్బుతో సేవలు అందించి దేవుడిలా నిలిచాడని కొనియాడారు. గతేడాది కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న సమయంలో నేనుసైతం అంటూ ప్రజల ముందుకొచ్చి సోనుసూద్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆపదలో […]
సారథి న్యూస్, అచ్చంపేట: సడెన్ వచ్చి కారు ఆగింది.. అందులో నుంచి ఎవరో దిగారు.. సమీప షాపులు, ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చారని తెలుసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు మరింత అప్రమత్తమయ్యారు.. ఆయన ఎవరో కాదు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్. శుక్రవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు పుట్ పాత్ పై ఉన్న వ్యాపారులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు బాగుండాలని […]
మైఖేల్ జార్డన్.. బాస్కెట్ బాల్ ప్రేమికులకు అతనొక దేవుడు. అమెరికాలో పుట్టిన నల్లజాతీయుడు. 1963లో న్యూయార్క్ లోని ఒక స్లమ్ లో పుట్టాడు. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు సంతానం. మైఖేల్ బాల్యం మొత్తం పేదరికం, వర్ణవివక్షలోనే గడిచింది. కానీ మైఖేల్ తండ్రి మాత్రం కొడుకులో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషిచేసేవాడు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన ప్రపంచమంతా తెలుసు. మైఖేల్ కు 13ఏళ్లు ఉన్నప్పుడు ఆయన తండ్రి ఒకసారి తన వద్దకు పిలుచుకున్నాడు. ‘ఈ పాత షర్ట్ […]