Breaking News

Day: October 26, 2022

మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

మునుగోడులో కాంగ్రెస్ జెండానే ఎగరేస్తం

సామాజిక సారథి, రంగారెడ్డి: మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్స్ జెండానే ఎగరబోతుందని కాంగ్రెస్స్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.  బుధవారం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ చారకొండ వెంకటేష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిసి ప్రచారంలో పాల్గొన్న గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాడు అభివృద్ది కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ది శూన్యమని, వ్యక్తిగత స్వలాభం కోసమే […]

Read More
మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

సామాజిక సారథి, మందమర్రి(మంచిర్యాల): మనోవికాస్ కు జీఎస్ఆర్ ఫౌండేషన్ చేయూతనందించిదని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు మనకు దైవంతో సమానమని మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లలకి తోచినంత సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సింగరేణి సంస్థ ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షిస్తున్నందుకు సింగరేణి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అకినపల్లి సురేష్, బద్రి సతీష్, కిరణ్ […]

Read More

చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు

సామాజిక సారథి, బడంగ్ పేట్: చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే విద్యా, వైద్యం, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపుకు అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే మీర్ పేట్ చందనం చెరువు మినీట్యాంక్ బండ్ గా మారిందని, దీంతో ప్రతిరోజు పెద్దఎత్తున సందర్శకులు ఉదయం, సాయంత్రం వస్తూ, వాకింగ్, […]

Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]

Read More
ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 సామాజిక సారథి, భూదాన్ పోచంపల్లి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి పోచంపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్షం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉందని, చెప్పుకునే ఆ పార్టీ నాయకులు నేతన్నలు ఆరాధ్యధైవంగా కొలుచుకునే మగ్గంపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాలుపెట్టి, చేనేత వృత్తినే అవమానించారని ఆరోపించారు. నరేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశాలిలకు […]

Read More
అధైర్యపడొద్దు అండగా ఉంటాను

అధైర్యపడొద్దు అండగా ఉంటాను

సామాజిక సారథి, కట్టంగూర్: అధైర్యపడొద్దు అండగా ఉంటానని జడ్పీటీసీ తరాల బలరామ్ అన్నారు. గురువారం మండలం ఈదులూర్ గ్రామ ఎంపీటీసీ తవడబోయిన భవాని అత్తమ్మ పిచ్చమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారన్నారు. ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించి, పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ (బాబు), ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, కురుమర్తి ఎంపీటీసీ బిరెల్లి రాజ్యాలక్మిప్రసాద్, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పోన్నం అంజయ్య, […]

Read More
ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]

Read More
బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​సారీ చెప్పాలి

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​ సారీ చెప్పాలి

అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్​ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ ​కుమారుడు గణేశ్​దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ ​పర్సన్​ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]

Read More