Breaking News

కృష్ణా

కరోనా కలకలం

కృష్ణా కలెక్టరేట్​లో కరోనా కలకలం

సారథి న్యూస్​, కృష్ణా : ఆంధ్రప్రదేశ్​ లోని కృష్ణా జిల్లా కలెక్టరేట్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల క్రితం కలెక్టరేట్​ వంద ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఫోన్లకు వస్తున్న ఫలితాల రిపోర్టులు చూసి సహచరులు భయపడుతున్నారు. ఇప్పటికే 15 మందికి పైగా పాజిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.

Read More