Breaking News

MLA

పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి అవమానించిన విద్యాశాఖ

# ఆగ్రహంతో డీఈఓ పై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు # ప్రభుత్వాలు మారిన ఇంకా మాజీలకే ప్రాధాన్యతనిస్తున్న అధికారులుసామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో:ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని ఆహ్వానించిన విద్యాశాఖ అధికారి గోవిందరాజులు స్థానిక ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో పాఠశాలను ప్రారంభించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాడూరు మండలం శిరిసవాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను […]

Read More
అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సామాజిక సారథి, పటాన్ చెరు: అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా సోమవారం పటాన్ చేరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]

Read More
ఘనంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు

ఘనంగా సదర్ సమ్మేళన ఉత్సవాలు

సామాజిక సారథి, ఆమనగల్లు: అంగరంగవైభవంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఉత్సవాలు మొట్టమొదటి సారిగా ఆమనగల్లు పట్టణంలో ఇంత బ్రహ్మడంగా, కనుల పండుగా నిర్వహించిన యాదవ సోదరులను అభినందించారు. నరకాసురుని వధించిన దానికి ప్రతీకగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తారని అన్నారు. ఇదే విధంగా ఆమనగల్లు కూడా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని, 15రోజుల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో […]

Read More
ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలని బీజేపీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన కూడా ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రూ. వేలకోట్లను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమి లేదని, ఒక దళితున్ని వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేగా గద్దెనెక్కి […]

Read More
మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]

Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలి

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]

Read More
ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 ఎమ్మెల్యే నన్నపనేని బహిరంగ క్షమాపణ చెప్పాలి

 సామాజిక సారథి, భూదాన్ పోచంపల్లి: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి పోచంపల్లి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్షం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉందని, చెప్పుకునే ఆ పార్టీ నాయకులు నేతన్నలు ఆరాధ్యధైవంగా కొలుచుకునే మగ్గంపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కాలుపెట్టి, చేనేత వృత్తినే అవమానించారని ఆరోపించారు. నరేందర్ ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పద్మశాలిలకు […]

Read More
ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉంది

ఓటడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీకే ఉంది

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీకి మత్రమే ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో గుజ్జ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాభివృద్ద టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. మునుగోడు నియోజకర్గం సంక్షేమానికి దూరమై మూడేండ్లు అవుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిచి, నియోజకవర్గ అభివృద్ధిని కండ్లారా […]

Read More