Breaking News

Archive

For more information

రచ్చకెక్కిన అడ్వకేట్లు!

రచ్చకెక్కిన అడ్వకేట్లు!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: న్యాయాన్ని గెలిపించాల్సిన న్యాయవాదులు రచ్చరెక్కారు. నల్లకోటుతో న్యాయదేవతను రక్షించాల్సిన కొందరు వకీల్ సాబ్ లు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. న్యాయం కోసం ఆశ్రయించిన అమాయకపు ప్రజలను నిలువునా మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. తీరా తమ అవినీతి బాగోతాలు బయటికి రావడంతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ రచ్చ రచ్చచేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన బార్ కౌన్సిల్ వాట్సాప్ గ్రూప్ లో ఒకరి […]

Read More
వర్గీకరణకు అమలైతేనే మాదిగలకు బతుకు

వర్గీకరణ అమలైతేనే మాదిగలకు బతుకు

సామాజికసారథి, మహబూబ్​నగర్: మాదిగలకు సీఎం రేవంత్​రెడ్డి మోసం చేశారని ఎమ్మార్పీఎస్​అధినేత మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుచేసే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినా అమలు చేయకుండా ఉద్యోగాలను భర్తీచేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణను అమలుచేస్తామని చెప్పి, కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని ఆగస్టు 1న సుప్రీంకోర్టు బెంచి తీర్పు చెప్పిందని వివరించారు. వర్గీకరణ అమలు చేయకుండా 11వేల టీచర్​ఉద్యోగాలను భర్తీచేయడంతో మాదిగ బిడ్డలు 500కు పైగా […]

Read More
ఛీ... ఉపాధ్యాయుడి పాడుపని

ఛీ… ఉపాధ్యాయుడి పాడుపని

సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్​ పర్వతాలు మున్ననూర్​ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్​ ఫోన్​ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో […]

Read More
మాల మేధావుల తప్పుడు ప్రచారం

మాల మేధావుల తప్పుడు ప్రచారం

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కొంతమంది మాల ప్రజాప్రతినిధులు, మేధావులు ఎస్సీ వర్గీకరణపై తప్పుగా మాట్లాడుతున్నారని మాదిగ ఐక్యవేదిక వ్యవస్థపాకులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్​ అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సోమవారం ఆయన మాదిగ జేఏసీ నాయకులతో కలిసి నాగర్​ కర్నూల్​ లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల నాగర్​ కర్నూల్​ లో జరిగిన మాలల సభలో ప్రజలను తప్పుదోవపట్టించేలా నాయకులు మాట్లాడారని గుర్తుచేశారు. రాజకీయ లబ్ధి కోసమే […]

Read More
మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి

మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి కామకేళి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన ఉపాధ్యాయులే దారితప్పారు. విలువలను మరిచి కామకేళిలో మునిగిపోయారు. పవిత్రమైన వృత్తికే కళంకం తెచ్చారు. సదరు ఉపాధ్యాయిని భర్త రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుకుని చితకబాదడం జిల్లాలో సంచలనంగా మారింది. నాగర్​ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం సాతాపూర్​ ప్రభుత్వ ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఓ మహిళా టీచర్​, ఉపాధ్యాయుడి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అది కూడా హద్దులు దాటింది. […]

Read More
టీచర్ల బదిలీల్లో అక్రమాలు

టీచర్ల బదిలీల్లో అక్రమాలు

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్​ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్​ యూటీఎఫ్​ నేతలు జిల్లా కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ను కలిసి డిమాండ్​ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్​ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఆర్​.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ఎం.శ్రీధర్​ శర్మ, కె.శంకర్​, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, […]

Read More
నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్​ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు […]

Read More
సమీకృత గురుకులానికి తొలి అడుగు!

సమీకృత గురుకులానికి తొలి అడుగు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్​ కర్నూల్​ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్​, ప్రైవేట్​ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 సమీకృత గురుకులాలకు ఈ నెల11న శంకుస్థాపన చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్‌‌‌‌ గురుకులాలలను ఒకే క్యాంపస్‌‌‌‌ లో నిర్వహించడం.. అన్ని […]

Read More