Breaking News

ఖమ్మం

ఖమ్మంపై గురి.. 18న బీఆర్ఎస్ సభకు భారీగా ఏర్పాట్లు

• హాజరుకానున్న సీఎంలు కేజీవ్రాల్, పినరయి విజయన్, భగవంత్మాన్ • పార్టీ ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ సమాలోచనలు • పొంగులేటి, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటనలతో మరింత అలర్ట్ సత్తాచాటాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతలు సామాజికసారథి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఖమ్మం జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న జిల్లాపై సీఎం కేసీఆర్ మళ్లీ గురిపెట్టారు. అందుకే వ్యూహాత్మకంగా ఈనెల 18న ఇక్కడ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం […]

Read More
రామకృష్ణ తల్లీ, సోదరికి అరెస్టు

రామకృష్ణ తల్లీ, సోదరికి అరెస్టు

  • January 11, 2022
  • Comments Off on రామకృష్ణ తల్లీ, సోదరికి అరెస్టు

కోర్టుకు రాఘవ రిమాండ్ రిపోర్ట్ మొత్తం 12 కేసులున్నాయని వివరణ సామాజిక సారథి, భద్రాద్రి కొత్తగూడెం:  పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను కొత్తగూడెంలో పాల్వంచ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి  న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌ విధించారు. అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం సబ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులు ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ […]

Read More
కీచక వనమా రాఘవ అరెస్ట్‌

కీచక వనమా రాఘవ అరెస్ట్‌

  • January 7, 2022
  • Comments Off on కీచక వనమా రాఘవ అరెస్ట్‌

హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు పాల్వంచ బంద్‌కు పిలుపునిచ్చిన విపక్షాలు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును  పక్కన పెట్టాలని టీఆర్ఎస్ హైకమాండ్​ నిర్ణయం సామాజిక సారథి, హైదరాబాద్‌: ఎట్టకేలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్​ రావు తనయుడు, కీచక వనమా రాఘవేందర్ ​ను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడురోజులుగా తప్పించుకు తిరుగుతున్న అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆస్తి తగాదాల నేపథ్యంలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో […]

Read More
నైతికంగా గెలిచాం: భట్టి

నైతికంగా గెలిచాం: భట్టి

సామాజికసారథి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అతికష్టం మీద టీఆర్‌ఎస్‌ బయటపడి గెలిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నైతికంగా కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. కేవలం 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు రావడమే అందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌ లేదన్న అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించామని అన్నారు.

Read More
హర్షితకు డాక్టరేట్

హర్షితకు డాక్టరేట్

సామాజిక సారథి‌, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]

Read More
బంగారు గొలుసు అపహరణ

బంగారు గొలుసు అపహరణ

సామాజిక సారథి‌, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో […]

Read More
ఏజెన్సీలో వెలసిన మావోయిస్టుల కరపత్రాలు

ఏజెన్సీలో మావోయిస్టుల కరపత్రాలు

 పోలీసు ఇన్ఫార్మర్లకు హెచ్చరికలు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం‌ గ్రామ సమీపంలోని భద్రాచలం, వెంకటాపురం ప్రధాన రహదారిపై వెలసిన మావోయిస్టు కరపత్రాలు వెలువడ్డాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన అనంతరం లేఖ వెలువడటంతో ఈలేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులుకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్న బొల్లారం, పెంకవాగు, కలిపాక, సీతారాంపురం గ్రామాలకు చెందిన వ్యక్తులు మావోయిస్టుల గురించి పోలీసులకు సమాచారం ఇస్తున్నారని పోలీసులు చూపే ప్రలోభాలకు, […]

Read More
రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

సామాజిక సారథి‌, మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ లో ఓ కొండముచ్చు హల్ చల్ చేస్తోంది. శుక్ర, శనివారాల్లో ఓ కొండముచ్చు 8మందిపై దాడి చేసి గాయపరిచింది. ఓ కొండముచ్చు రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం కొండముచ్చు దాడిలో ఐదుగురు గాయపడగా, శనివారం రాత్రి ఓ కానిస్టేబుల్,  రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేయడంతో పట్టాలపై పడి గాయాల పాలయ్యాడు. […]

Read More