Breaking News

మెదక్

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం […]

Read More
ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప సాయం

ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప గుణం

  • May 19, 2023
  • Comments Off on ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి గొప్ప గుణం

సామాజిక సారథి, అమీన్ పూర్: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే జీఎంఆర్ విరాళాల పరంపర కొనసాగుతూనే ఉంది. అమీన్ పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం, బీఎస్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయాల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బుధవారం పటేల్ గూడ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యే […]

Read More
బోగస్​ ఓట్ల ఏరివేత

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

  • May 19, 2023
  • Comments Off on నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

సామాజిక సారథి, చిలప్ చెడ్: అది విత్తనాలు, కఠిన చర్యలు తప్పవని ఏవో బాల్ రెడ్డిఅన్నారు. గురువారం మండల కేంద్రం చిలప్ చెడ్ లో ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఏఓ బాల్ రెడ్డి, ఎస్సై మహ్మద్ గౌస్ లు తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, తీసుకుంటే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని […]

Read More
కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

  • May 19, 2023
  • Comments Off on కంటిచూపును అశ్రద్ధ చేయొద్దు

సామాజిక సారథి, మెదక్ బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమం మనఇంటికే వెలుగు లాంటిదని, కంటిచూపు పట్ల అశ్రద్ధ చేయకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలో 79 రోజుల నుండి నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు శిబిరాలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తున్నదని, ఇదే స్ఫూర్తితో జూన్ 15 వరకు కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాల్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గురువారం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో […]

Read More
బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

  • April 13, 2023
  • Comments Off on బీఆర్​ఎస్​ లో గుర్తింపు లేదు

బీఆర్ఎస్ మాజీమండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డిసామాజికసారథి,చిలప్ చెడ్: పార్టీలో గుర్తింపులేదని మెదక్​ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిలప్ చెడ్ రైతు వేదిక(శిలంపల్లి)లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య​అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరయ్యారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తిస్తలేదని, తెలంగాణ ఉద్యమం నుండి ఉమ్మడి కౌడిపల్లికి అధ్యక్షతగా […]

Read More
మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

  • December 17, 2022
  • Comments Off on మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంలో రహదారులకు నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.53కోట్లు, బీటీ రెన్యూవల్ రోడ్లకు రూ.10 కోట్లు, పీడీఆర్ రోడ్లకు రూ.10 కోట్లు, ఆర్ అండ్ బీరోడ్లకు రూ.24 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు రూ.3కోట్లు, మెదక్ దయార రోడ్డుకు రూ.7.80 కోట్లు మొత్తం రూ.107.80 కోట్లు మంజూరు అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ నియోజకవర్గ నిధులు మంజూరుచేసిన […]

Read More
రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ సామాజిక సారథి, పటాన్‌చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి […]

Read More
ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్

 ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్​

సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్​చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. […]

Read More