Breaking News

నల్లగొండ

డబ్బు లిక్కర్ కాదు… జనమే మా బలం 

బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: ధనం – మద్యం కాదు… జనమే మా బలం అని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లి మండలం రాందాస్ తండ, జాన్ తండ, దొరోనిగడ్డతండాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకొని, దాచుకున్న సంపదను బయటకు తీస్తామని చెప్పారు. మునుగోడు […]

Read More
మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

  • November 1, 2022
  • Comments Off on మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

బీఎస్పీ నేత ఏర్పుల సాయికృష్ణ  సామాజిక సారథి, సూర్యాపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి శంకరచారి గెలుపు ఖాయమని బిఎస్పీ నాయకులు ఏర్పుల సాయికృష్ణ అన్నారు. మంగళవారం ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఆధిపత్య వర్గానికి చెందిన నాయకులకే టికెట్లు కేటాయించాయని ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ […]

Read More
ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]

Read More
ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్తది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్రమాదం వ‌స్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ […]

Read More
మళ్లీ మొదలైన లీకేజ్..!?

మళ్లీ మొదలైన లీకేజ్..!?        

సామాజిక సారథి, నిడమనూరు: నిడమనూరు పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడింది. దీంతో అప్రమత్తమైన సంబంధి ఉన్నతాధికారులు గండి పూడ్చారు. అదే ప్రదేశంలో శనివారం సాయంత్రం కట్టకు అతి తక్కువ మోతాదులో నీటి లీకేజీ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కెనాల్ లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున గండి పూడ్చిన ప్రదేశాల్లో నీటి లీకేజీలు సహజంగా ఉంటాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలు […]

Read More
బహుజనులు ఏకమవ్వాలి

బహుజనులు ఏకమవ్వాలి

  • October 30, 2022
  • Comments Off on బహుజనులు ఏకమవ్వాలి

సామజిక సారధి, తుర్కయంజాల్: బహుజనులు ఏకమవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్దిగాళ్ల బాబు అన్నారు. మునుగోడులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న మునుగోడు గడ్డమీద బీఎస్పీ జెండాను ఎగరవేస్తామని చెప్పారు. నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీ విజయం సాధించబోతుందని చెప్పారు. భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మేతిరి కుమార్, […]

Read More
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్ధాం

సామాజిక సారథి, చౌటుప్పల్: టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్ధామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా లింగోజిగూడెంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి వెళుతుందన్నారు. ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకొని ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీ బుద్ది చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, బత్తుల స్వామి, […]

Read More

 బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రు  

  • October 27, 2022
  • Comments Off on  బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రు  

దొరల ప్రతినిధులుగా ఎన్నికల కమీషన్ బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, మునుగోడు: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటా ప్రచారరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గలీజు రాజకీయాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల సమస్యలు, అవసరాలు తీర్చడానికి, నిరుపేదల […]

Read More