Breaking News

సాహితీలోకం

కూచిపూడి ఐశ్వర్యం

కూచిపూడి ఐశ్వర్యం

చిన్న వయసులోనే పెద్ద ప్రదర్శనలు కరోనా సమయంలోనూ నృత్యంలో ట్రైనింగ్ ఆసక్తి నుంచి అభిరుచి వైపు అడుగులు ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకే సొంతం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కరోనా లాక్ డౌన్ సమయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎన్నో అవార్డులు సాధించి అందిరిచేత శభాష్ అనుపించుకుంటోంది. రెండేళ్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్​లోని కొత్తపేటకు చెందిన వేదపల్లి దీపిక, సన్నీ దంపతుల కుమార్తె ఐశ్వర్య కూచిపూడిపై […]

Read More
సాహితి లెజెండ్ "సిరివెన్నెల" ఇకలేరు

సాహితి లెజెండ్ “సిరివెన్నెల” ఇకలేరు

సామాజిక సారథి, హైదరాబాద్:  సరస్వతీ పుత్రుడు, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరన్న వార్త, సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆయన పాటే శ్వాసగా జీవిస్తూ వెండితెరమీద సిరివెన్నెల కురిపించిన మహానుభావుడు. మాట, పాటల మాంత్రికుడు వేలాది పాటలు రాసి జన హృదయాలను దోచుకున్న ప్రజాకవి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతి సాహితి, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సినీ ప్రముఖులు, నటులు, తారలు, ఆర్టిస్టులు, కుటుంబానికి ప్రగాఢ […]

Read More
‘హిమాలయాలకు చెమట పడుతుంది’ ఆవిష్కరణ

‘హిమాలయాలకు చెమట పడుతుంది’ ఆవిష్కరణ

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం తెలుగు అధ్యాపకుడు, ప్రముఖకవి శేషం సుప్రసన్నాచార్యులు రచించిన ‘హిమాలయాలకు చెమట పడుతుంది’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కరీంనగర్​ అడినషనల్​ కలెక్టర్​ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసన్న కవిత్వంలో అనేక సామాజికాంశాలు ఉండటమే కాకుండా వారు నేర్చుకున్న సంస్కృతభాష ప్రభావం, పురాణేతిహాసాల ప్రయోగాలు విస్తృతంగా ఉన్నాయని, పదప్రయోగం అనిర్వచనీయమని కొనియాడారు. పుస్తక పరిచయకర్త, […]

Read More
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టుల పాత్రే కీలకమని, పాత్రికేయుల సంక్షేమానికి సీఎం కేసీఆర్​ కృషిచేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. శనివారం ఆయన రూ.20లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదావరిఖని ప్రెస్​క్లబ్​ భవన నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ చైతన్యానికి మారుపేరుగా నిలిచిందని, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి జర్నలిస్టు సాగించిన పోరాటం మరువలేనిదన్నారు. మొట్టమొదట […]

Read More
అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్​బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న […]

Read More

క్షమించు తల్లీ..!

కోరికల కోరలు చాచిన తాచుల చుట్టూనా గారాల పట్టి చప్పుడు ఆగిపోయేనా ! కత్తుల పదును వాంఛలున్న ఉన్మాదుల మధ్యకుత్తుక ఆగి కొట్టుమిట్టాడేనా ! బలంతో విర్రవీగే బకాసురాల నడుమబలహీనమై నీ వెన్నుపూస విరిగేనా ! కామంతో మసిలిన ఆ కాల యముళ్లునీ కలలను కడతేర్చారా తల్లి ! నరరూప “మాన భక్షకులు”నీ నాలుక తెగ్గోసారా చెల్లి !! ఏ రాముడు దుష్ట సంహారం చేయలేదు,క్షమించు..చీకటి సాక్షిగా నిప్పులో తోసేసాము !! బచావో అన్న నీ కన్నవాళ్ళ […]

Read More
పిల్లలతో కథలు చదివిద్దాం..రండి

పిల్లలతో కథలు చదివిద్దాం.. రండి

వెబ్​సైట్లలో నీతి కథలు, ఇతిహాసాలు చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం సారథి న్యూస్, రామాయంపేట: కరోనా పుణ్యమా..! అని విద్యార్థులు చదువులు, పరీక్షలు మానేసి ఆన్ లైన్​గేమ్స్ తో స్టూడెంట్స్ కుస్తీ పడుతున్నారు. పిల్లలు ఇంట్లో ఉన్న డాడీ లేదా మమ్మీ స్మార్ట్ ఫోన్లలో లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్ నెట్ ​ప్రపంచాన్నే చుట్టేస్తున్నారు. ఆన్​లైన్ లో పిల్లలు ఏవేవో చూసి సమయాన్ని వృథాచేసుకునే బదులు నైతిక విలువలు, మన సంస్కృతి సంప్రదాయలను […]

Read More
ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా?

అన్నింటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాడు మండుటెండలో వెళ్తూ ఎండకు ఓర్చుకోలేక, చెప్పులు కుట్టే ఓ వ్యక్తి దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున, ఆ రుణం తీర్చుకోవడానికి మరోజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు సునందుడు అనే కొడుకు పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉంటాడు. ‘వాడి చేతి నుంచి […]

Read More