Breaking News

నిజామాబాద్

9 నుంచి డబుల్​ఇండ్ల సర్వే

19 నుంచి డబుల్​ ఇండ్ల సర్వే

  • December 17, 2022
  • Comments Off on 19 నుంచి డబుల్​ ఇండ్ల సర్వే

సామాజికసారథి,కామారెడ్డి: ఈ నెల19 నుండి కామారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సర్వే చేసే అంశమై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు సరైన సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారం చేస్తేచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో 5129 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read More
యూనివర్సిటీలపై ఎందుకింత నిర్లక్ష్యం

యూనివర్సిటీలపై ఎందుకింత నిర్లక్ష్యం

  • December 6, 2021
  • Comments Off on యూనివర్సిటీలపై ఎందుకింత నిర్లక్ష్యం

సామాజిక సారథి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 15ఏళ్లు గడుస్తున్నా సమస్యల నుంచి మాత్రం బయటపడటం లేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూనివర్సిటీలో సరిపడా బోధన సిబ్బంది లేక సమస్యలతో సతమతమవుతున్నారని, వందలాది మంది పేదవిద్యార్థులు చదివే యూనివర్సిటీలో విద్యాబోధన సరిగ్గాలేదన్నారు. ఆస్పత్రి నిర్మించినా నిరూపయోగంగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేశారు. డాక్టర్లను నియమించక […]

Read More
ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

నిన్న నామినేషన్‌.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ కూతురు, సిట్టింగ్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్‌ క్లియర్‌ అయింది. మంగళవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]

Read More
ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​హాజరు

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​ హాజరు

సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]

Read More

కవిత ఘనవిజయం.. కాంగ్రెస్​, బీజేపీ డిపాజిట్లు గల్లంతు

సారథిన్యూస్​, నిజామాబాద్​: ఇందూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్​ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్​, బీజేపీలు డిపాజిట్​ కూడా దక్కించుకోలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి.బీజేపీకి 56, కాంగ్రెస్​కు 29 ఓట్లు రాగా.. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్​ఎస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్​లోని కవిత ఇంట్లో, ప్రగతిభవన్​లో, తెలంగాణ భవన్​లో సందడి వాతావరణం […]

Read More
జర్నలిస్టులపై దాడులు సరికాదు

జర్నలిస్టులపై దాడులు సరికాదు

సారథి న్యూస్, నారాయణఖేడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నదని సంగారెడ్డి జిల్లా ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు బోర్గి సంజీవ్​ ఆరోపించారు. జర్నలిస్ట్​ తీన్మార్​ మల్లన్నపై దాడిని ఆప్​ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. పక్కాప్లాన్ ప్రకారమే ఆయనపై ఎమ్మెల్యే జీవన్​రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆమ్​ఆద్మీపార్టీ జర్నలిస్టులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Read More
నిజామాబాద్​డీఎంహెచ్​వో రాజీనామా

నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా

సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ​నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్​ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్​ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్​లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై […]

Read More

చాక్లెట్​ ఆశచూపి..

సారథిన్యూస్​, నిజామాబాద్:​ చాక్లెట్​ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]

Read More