Breaking News

Day: October 27, 2022

ఫామ్ హౌస్ లో పేకాట...భారీగా నగదు స్వాధీనం

ఫామ్ హౌస్ లో పేకాట…భారీగా నగదు స్వాధీనం

ఎస్ఓటీ పోలీసుల దాడులు పట్టుబడ్డ 16 మంది పేకాట రాయుళ్లు 13.35 లక్షల నగదు, 17 మొబైల్ ఫోన్లు స్వాధీనం సామాజిక సారథి, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి ఫామ్ హౌస్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి దాడి చేసి, పేకాట ఆడుతున్న 16మందిని అదుపులో తీసుకున్నారు. రామచంద్రాపురం పోలీసులతో కలిసి పేకాటరాయుళ్లను అరెస్టు చేయడంతో పాటు రూ.13.35లక్షల నగదు, 17సెల్ ఫోన్లను పోలీసులు […]

Read More
తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

సామాజిక సారథి, దేవరకొండ: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనట్లు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైందని చెప్పారు. రైతును కూలిగా కాదు రైతును మళ్ళీ రాజును చేయాలన్న దేశ నాయకుకుడి యాత్ర భారత్ జోడో యాత్ర అన్నారు. రైతు కష్టాలను వినకుండా నియంతలా పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులను కడిగేద్దామన్నారు. భారత్ జూడో […]

Read More

 బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రు  

  • October 27, 2022
  • Comments Off on  బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రు  

దొరల ప్రతినిధులుగా ఎన్నికల కమీషన్ బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి, మునుగోడు: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు రాజకీయాలను గలీజు చేస్తుండ్రని బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటా ప్రచారరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గలీజు రాజకీయాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల సమస్యలు, అవసరాలు తీర్చడానికి, నిరుపేదల […]

Read More
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని […]

Read More

అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల అరెస్టు

2.7 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం సామాజిక సారథి,పెద్దపల్లి: అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు టీసీపీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు నింధితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు 31 ట్రాన్ ఫార్మర్లను దొంగలించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రోజున ఉదయం నేరస్తుల సంచారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ […]

Read More
నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

నాగోల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  • October 27, 2022
  • Comments Off on నాగోల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సామాజిక సారథి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వెళ్ళే మార్గంలో నాగోల్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను బుధవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ నిధుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. నాగోల్ ప్రాజెక్ట్ మొత్తం కలిపి  రూ.143.58 కోట్లు […]

Read More
మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

మునుగోడులో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం

ములుగు ఎమ్మెల్యే సితక్క సామాజిక సారథి, నకిరేకల్: మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం నకిరేకల్ లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాంపల్లి మండలం దామెర గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ […]

Read More
ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కాన్ఫరెన్స్

ఈనెల 31లోగా ఆధార్ అనుసంధానం దళిత బంధు ధరణిపై ప్రత్యేక శ్రద్ధ కలెక్టర్ శరత్ సామాజిక సారథి సంగారెడ్డి ప్రతినిధి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించినట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాలు, పోడు భూములు, ఆధార్ అనుసంధానం, ధరణి తదితర విషయాలపై ప్రత్యేక […]

Read More