Breaking News

Lifestyle

Lifestyle

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

సనాతన ధర్మరక్షణకు పాటుపడాలి

ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ధర్మరక్షణ కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ ప్రచార ప్రముఖ బండి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గేవార్ జన్మదినాన్ని సైతం జరుపుకున్నారు. హిందూ సంఘటన ధ్యేయంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ […]

Read More
డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

  • December 10, 2021
  • Comments Off on డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని  ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్‌ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు” అని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ […]

Read More
ఊరూరా రక్షాబంధన్ వేడుకలు

ఊరూరా రక్షాబంధన్ వేడుకలు

సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ప్రతి గ్రామంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించేలా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యులు, ఏర్పాట్లు చేసుకోవాలని జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల మెదక్ జిల్లా ప్రముఖ పోచయ్య, పెద్దశంకరంపేట అఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ జైహింద్ రెడ్డి, సహ కార్యవాహ సీతారామారావు కోరారు. బుధవారం పెద్దశంకరంపేట సరస్వతి శిశు మందిర్ లో ఆర్ఎస్ఎస్ బాధ్యులు, జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్యల సమావేశం నిర్వహించారు. హిందూధార్మిక కార్యక్రమాలు, వరలక్ష్మీ వ్రతం, రక్షాబంధన్, గోకులాష్టమి, ఉత్సవాల […]

Read More
రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

రాళ్లు చేసే మ్యాజిక్ అదుర్స్

బ్యూటీ వరల్డ్ రోజురోజుకూ మారుతోంది. అందుకు కారణం అందరికీ బ్యూటీ కాన్షియస్ పెరగడమే. అందుకే అందానికి మెరుగులు దిద్దడానికి రోజుకో కొత్త ప్రొడక్ట్​మార్కెట్​లోకి వస్తోంది. వారానికో బ్యూటీ టూల్ రిలీజ్​అవుతోంది. అలా ఇటీవల బ్యూటీ వరల్డ్​లో అడుగుపెట్టిన ‘గువా షా’ మసాజ్ టూల్ బాగా పాపులర్​అయింది. ఈస్ట్ ఏషియన్​దేశాల్లో ఎప్పట్నుంచో వాడకంలో ఉన్న ఈ టూల్​కు ప్రస్తుతం మన ఇండియన్​ మార్కెట్​లోనూ డిమాండ్ పెరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్​లేకుండా గ్లోయింగ్ అండ్ హెల్దీ స్కిన్​ఇచ్చే ఈ ‘గువా […]

Read More
గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్ల అందానికీ ఓ లెక్కుంది

గోళ్లకు రంగేయడం అనుకున్నంత ఈజీ కాదు. ఏ మాత్రం అటూఇటూ అయినా గోళ్లందమంతా పోతుంది. పైగా గోళ్లు పాడవుతాయి కూడా. అలా కాకుండా పర్​ఫెక్ట్​ లుక్​తో గోళ్లు మెరవాలంటే రంగువేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెయిల్ పాలిష్​వేసుకునే ముందు గోళ్లను శుభ్రం చేసుకుని షేప్​ చేయాలి. తర్వాత పారదర్శకంగా ఉండే బేస్​కోట్​ను వేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాతే నెయిల్​పాలిష్​అప్లై చేయాలి. షేడ్స్​ ఇవ్వాలనుకంటే వాటిల్లో ఒకటి ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. అలాగే గోళ్ల రంగును […]

Read More

‘బిగ్​బాస్​ 4’ సందడి

అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 4’ తెలుగు సీజన్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో వస్తున్న సీజన్ కావడంతో అందరిలోనూ ఆసక్తి బాగానే ఉంది. ఎవర్ని ఇంట్లోకి పంపిస్తారు. వాళ్లు అక్కడ ఎలా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి, ప్రముఖ డ్యాన్సర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, యామినీ భాస్కర్, ప్రముఖ నటి సురేఖవాణి, రఘుమాస్టర్ దంపతులు, సమీరా షరీఫ్, ప్రముఖనటుడు, సింగర్​గీతామాధురి భర్త నందు, ర్యాపర్ నోయల్ సీన్, సింగర్ […]

Read More
రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

సారథి న్యూస్​, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్​కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్​కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి […]

Read More

కరోనా కేసుల్లో.. భారత్​ పీక్​

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం నుంచి రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో పదకొండు వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానానికి వెళ్లనున్నది. త్వరలోనే యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87,403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా భారత్​లో ఇదేస్థాయిలో కేసులు నమోదైతే యూకేను దాటేస్తామని […]

Read More