Breaking News

జాతీయం

ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న అధిక ధరలురచన: సి.హెచ్.ప్రతాప్
సామాజిక సారథి , హైద రా బాద్ : ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణ రేటు పెరుగుదలను, తగ్గడాన్ని అంచనా వేస్తూనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు తగ్గుదల ద్రవ్యోల్బణం రేటులో కనిపించినప్పటికీ అది సామాన్యుడి …
కోలీవుడ్ కాంబో రిపీట్
‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. జనవరి 2, …
జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర సహకారం అందించండి
– బండి సంజయ్ ను కలిసిన దేవస్థానం చైర్మన్ ఈవో.. సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతన్న అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర మరియు …
22 ఏండ్ల తర్వాత ఆస్కార్‌‌ బరిలోకి ఇండియన్‌ మూవీ..
అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌‌ మెంబర్స్‌ తుది జాబితాను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. 95వ …
ఐద్వా అధ్యక్షురాలిగా పీకే శ్రీమతి
సామాజికసారథి, హైదరాబాద్ డెస్క్: కొత్త కౌన్సిల్లో కోశాధికారిగా పుణ్యవతి తిరువనంతపురం: కేరళలో నిర్వహించిన ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) 13వ జాతీయ మహాసభ కొత్త కేంద్ర కమిటీ, ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నది. అఖిల …
పెట్రోమంటపై భగ్గుమన్న కాంగ్రెస్‌
దేశవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలువిజయ్‌ చౌక్‌ వద్ద రాహుల్‌ గాంధీ నేతృత్వంలో పార్టీ నేతల ధర్నా న్యూఢిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై నిరసన సెగ పార్లమెంట్​ను తాకింది. పదిరోజుల్లో వరుసగా 9 సార్లు పెట్రోల్‌, …
మనుషులంతా సమానమే
సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సై ఎం.నర్సింహులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ ​దార్ల కుమార్​ సమక్షంలో దళితులతో ఆలయ ప్రవేశం చేయించారు. …
పత్తికి రికార్డు రేటు
:: జితేందర్​రెడ్డి,సామాజిక సారథి, వరంగల్ ​ప్రతినిధిసెల్​నం: 90005 66615 వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఏకంగా క్వింటాలుకు రూ.10వేలు దాటి ఆల్ టైం రికార్డు …
ఒమిక్రాన్​ఎఫెక్ట్​
చిన్నారులపై ప్రభావంనిర్లక్ష్యమే కారణంజాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. …
తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా
24గంటలో 55వేల పైచిలుకు కేసులుఈ నెల 30 వరకూ విద్యాసంస్థలకు సెలవులు అన్ని యూనిర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 …
బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థిక మంత్రి వీసీ
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతలను బీజేపీ నేతల నుండి ఆర్థిక మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. …
పేదింటి ఆడబిడ్డల కోసం..సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం
సీఎం స్టాలిన్‌ కొత్త స్కీం762.23 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం చెన్నై : పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరో కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా …
దళితుడి ఇంట యూపీ సీఎం భోజనం
పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్‌లాల్‌ భారతి …
జల్లికట్టు సంబురాలు ప్రారంభం
తమిళనాడు సంక్రాంతి వేడుకలు31 వరకు అమలులో కరోనా నిబంధనలు చెన్నై: పొంగల్‌ సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జల్లికట్టు క్రీడా పోటీలు రాష్ట్రంలో ముందుగా పుదుకోట జిల్లాలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనల …
అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి : మంత్రి కిషన్‌ రెడ్డి
సామాజికసారథి, హైదరాబాద్‌ : కొవిడ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ 60 ఏండ్ల పై బడిన వారందరూ …
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన అటవీ విస్తీర్ణం
కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​వెల్లడి న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్రలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు. ఇండియా స్టేట్‌ …
ఇస్రో చైర్మన్ గా ఎస్.సోమనాథ్
14న ముగియనున్న చైర్మన్​కె.శివన్ పదవీకాలం న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చైర్మన్ గా అంతరిక్షశాఖ కార్యదర్శి, రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ నియమితులయ్యారు. కె.శివన్ పదవీకాలం ఈనెల 14వ తేదీతో …
డ్రగ్స్ రహిత పంజాబ్‌
రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలుఅవినీతికి అంతం పలుకుతాంఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఛండీగఢ్: ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. …
తెలంగాణ వ్యతిరేకులతో చెట్టాపట్టాల్​
రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్​చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
వయోజనులకు వ్యాక్సినేషన్
ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలిపరీక్షలు, ఆక్సిజన్​బెడ్ల సంఖ్యను పెంచాలిదివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రం హోంఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *