Breaking News

DEVARAKONDA

బొల్లన్​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

బొల్లన​పల్లి సర్పంచ్​కు ఎమ్మెల్యే పరామర్శ

సామాజికసారథి, డిండి: వారం రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మలక్​పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిండి మండలం బొల్లనపల్లి గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ ​కామెపల్లి భాస్కర్​ను.. టీఆర్ఎస్​ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ ​రవీంద్ర కుమార్​ నాయక్​ గురువారం సాయంత్రం పరామర్శించారు. మెడికల్ రిపోర్టర్లను ఆయన పరిశీలించారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందిని అడిగి హెల్త్ కండీషన్ ​గురించి తెలుసుకున్నారు. సర్పంచ్ భాస్కర్ ​సతీమణి స్వరూప, బావమరిది ఎలిమినేటి రమేష్​ను అడిగి […]

Read More
బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

బ్యాంక్ సిబ్బంది సమ్మెను విజయవంతం చేయాలి

సామాజిక సారథి, దేవరకొండ:  యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 ట్రేడ్ యూనియన్స్ తో చేపట్టిన రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని  కామ్రేడ్స్ అన్నారు. మంగళవారం  స్థానిక దేవరకొండ ఎస్బీఐ ముందు డివిజన్ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకుల సిబ్బంది, విద్యార్థి సంఘం నాయకులు కలసి రెండు రోజుల సమ్మె ను విజయవంతం చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మాలోతు రమేష్,  సిబ్బంది బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ […]

Read More
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో  టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని  శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More
ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

లారీ ఢీకొని మహిళల దుర్మరణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం […]

Read More
వాళ్లిద్దరి సినిమాల్లో చేయాలని ఉంది..

వాళ్లిద్దరి సినిమాల్లో చేయాలని ఉంది

‘ఆర్ఎక్స్100’ సినిమాతో టాలీవుడ్​ కు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్​గ్లామరే ప్రధానంగా నటిస్తూ ఉన్న పాయల్ హఠాత్తుగా కంటెట్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తానంటోంది. అయితే రీసెంట్​గా పాయల్ రెండు భారీ చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేయనుందనే వార్త వైరల్ అయితే ఆ సినిమాలు నేను చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రస్తుతం తను స్ర్కిప్టులు వినే పనిలో ఉన్నానని, నా క్యారెక్టర్​కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ సినిమా చేస్తానని.. గ్లామర్ కంటే […]

Read More