Breaking News

తెలంగాణ

జర్నలిస్టులను కించపరిచే చర్యలను సహించేది లేదు

√ నకిలీడాక్టర్ల ముసుగులో ప్రజలను,కౌన్సిలర్ ముసుగులో ప్రభుత్వ భూములను కబ్జాచేస్తూ జర్నలిస్టుల పై ఆరోపణలా..? √ జర్నలిస్టులపై విషం చిమ్మితే ఖబర్దార్. సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : జర్నలిస్టులను కించపరిచే విధంగా ఎవరు వ్యవహరించిన ఉపేక్షించేది లేదని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టు లు హెచ్చరించారు. గత రెండు రోజులుగా ఓ నకిలీ డాక్టర్ మరో మున్సిపల్ కౌన్సిలర్ తో కలిసి తమ అక్రమాలను బయటపెడుతున్నారన్న అక్కసుతో నిజాయితీగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులను […]

Read More

బయోమెట్రిక్ అటెండెన్స్ యంత్రాన్ని దుర్వినియోగపరచిన టీచర్ సస్పెన్షన్‌

సామాజిక సారథి ఎఫెక్ట్:-సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లొట్టలోని పల్లి తాండా ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ టీచర్ సాయి రెడ్డిపై సోమవారం డీఈఓ డాక్టర్ గోవిందరాజులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్జీటీ టీచర్ సాయిరెడ్డి ఓ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా చలామణి కావడంతో పాటు డ్యూటీకు వెళ్లకుండా ఇంటినుంచి వివిధ ప్రాంతాల నుంచి బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేస్తున్న విషయంపై సామాజిక సారథిలో మూడు రోజుల క్రితం నాడ్యూటీ… […]

Read More

రూ.50వేలకు కక్కుర్తి

– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్​ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్‌ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని భీమ్‌గల్‌లో […]

Read More

వడదెబ్బకు ఉపాధి కూలి మృతి

సామాజిక సారథి , బిజినపల్లి : వడదెబ్బకు గురై ఉపాధి కూలి మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది .. గ్రామస్తులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వె ల్గొండ గ్రామానికి చెందిన బొంత వెంకటయ్య (57) అనే వ్యక్తి రోజువారీగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి కూలి పనికి వెళ్లి చేస్తున్న సంఘటన ప్రదేశంలోనే ఎండ తీవ్రతకు గురై అనారోగ్యంతో కింద పడిపోవడంతో అక్కడే ఉన్నవారు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయినట్టు […]

Read More
సర్కారుకు పట్టని గెస్ట్ లెక్చరర్ల గోస

సర్కారుకు పట్టని గెస్ట్ లెక్చరర్ల గోస

  • May 24, 2023
  • Comments Off on సర్కారుకు పట్టని గెస్ట్ లెక్చరర్ల గోస

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో పనిచేసిన గెస్ట్ లెక్చరర్ల బతుకులు త్వరలోనే రోడ్డున పడనున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజిల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ల పోస్టులను భర్తీచేసేందుకు ఇదివరకే టీఎస్ పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ రావడంతో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. బుధవారం టీఎస్ పీఎస్సీ జూనియర్ లెక్చరర్ల ఎగ్జామ్స్ డేట్స్ ను సైతం ప్రకటించడంతో గెస్ట్ లెక్చరర్ల గుండెల్లో గుబులు మొదలైంది. జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ త్వరలోనే కంప్లీట్ కానుండటంతో […]

Read More

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

  • May 19, 2023
  • TELANAGA
  • Comments Off on ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పటాన్ చెరు పట్టణంలోని […]

Read More
దూసుకొచ్చిన డీసీఎం.. దంపతులు దుర్మరణం

దూసుకొచ్చిన డీసీఎం.. దంపతుల దుర్మరణం

సామాజికసారథి, మెదక్​ బ్యూరో: ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్​ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు ప్రభుత్వ టీచర్​, ఆయన భార్య ఉన్నారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం..చిలప్​ చెడ్​ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్(38), ఆయన భార్య అమృత (33) ఓ భార్య బైక్​ పై ఓ శుభకార్యం కోసం నర్సాపూర్ వెళ్తున్నారు. […]

Read More

విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి

సామాజిక సారధి , బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే యువకుడు మృతి చెందాడు . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం త్రాగునీరు రావడంతో బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ జరిగిందని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు . మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . మృతుడు గ్రామంలోని ల్యాబ్ టెక్నీషియన్ నిర్వహుడుగా ఉంటూరని తెలిపారు . దీంతో […]

Read More