Breaking News

శ్రీకాకుళం

సబ్​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సబ్ ​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్​డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్​వన్​ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య అధ్యక్షతన శ్రీకాకుళం లోగోను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ శాఖ, ప్రజలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో సుమారు 15 ప్రాంతాలు ప్లానింగ్ లేకుండా కట్టడాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు […]

Read More
వేతనాల సలహాబోర్డును ఏర్పాటుచేయాలి

వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహాబోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లా కార్మికశాఖ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో సుమారు 50లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, 13 ఏళ్లుగా సవరించకపోవడంతో కనీస వేతనాలు పొందలేకపోతున్నారని అన్నారు. కార్మికులు ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు నష్టపోతున్నారని వివరించారు. కార్మిక […]

Read More
దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్​చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.

Read More

కట్నం తేస్తేనే కాపురానికి రా..

సారథి న్యూస్​, శ్రీకాకుళం: న్యాయం చేయాలంటూ ఓ యువతి శ్రీకాకుళం మహిళా పోలీసులను ఆశ్రయించింది. కట్నం తీసుకొస్తేనే కాపురానికి రావాలంటూ భర్త, అత్తమామ.. ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన శిరీష , తన సమీప బంధువైన చంద్రశేఖర్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. చంద్రశేఖర్​ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కట్నం తేవాలని వారు ఒత్తిడి తెస్తున్నారని శిరీష ఆరోపించింది. తనకు న్యాయం […]

Read More
జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత […]

Read More
మంత్రికి ఘనస్వాగతం

మంత్రికి ఘనస్వాగతం

సారథి న్యూస్, శ్రీకాకుళం(సీతంపేట): సీతంపేట ఐటీడీఏలో ఏర్పాటుచేసిన అటవీహక్కు(ఆర్వోఎఫ్ఆర్ పట్టాల) పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ఆయన పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటీడీఏ పీవో శ్రీధర్ ఘనస్వాగతం పలికారు. గాంధీ జయంతి సందర్భంగా తొలుత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో జీసీసీ ఏర్పాటుచేసిన వివిధ స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ జే.నివాస్, […]

Read More