Breaking News

Day: October 30, 2022

ముగిసిన వాసవి జిల్లా ప్రాంతీయ సమావేశాలు

ముగిసిన వాసవి జిల్లా ప్రాంతీయ సమావేశాలు

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): వాసవి ప్రాంతీయ సమావేశాలు బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం దిగ్విజయంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంచిర్యాల జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ పాల్గొని మంచిర్యాల జిల్లాలోని 5 రీజియన్లలో క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తమ్మిశెట్టి మంజుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో […]

Read More
భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

సామాజిక సారథి, ఆమనగల్లు: ఆమనగల్లు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గదినిర్మాణానికి రిటైర్డ్ ఉద్యోగి ఏలే యాదగిరి నర్మదమ్మ దంపతులు, వారి కుమారుడు శివప్రసాద్, విజయలక్ష్మి దంపతులు రూ.1.20 లక్షల విరాళం ఇచ్చారు. దేవాలయంలోని గది నిర్మాణానికి భారీగా విరాళం ఇవ్వడం పట్ల పద్మశాలి సంఘం మండలాధ్యక్షులు ఎంగిలి బాలకృష్ణయ్య, సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి […]

Read More
రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభం

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలం రావిచెడులో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ముందుండాలని చెప్పారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కంబాలపల్లి పరమేశ్, ఉమ్మడి ఆమనగల్లు పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, జిల్లా రైతు సమన్వయ సమితి కమిటీ […]

Read More
భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన  

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించినట్లు ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శేత్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ పెద్ద శంకరంపేట పరిధిలో నవంబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కమలాపూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక […]

Read More
జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ […]

Read More
ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది : సీఎం కేసీఆర్

సామాజిక సారథి, మునుగోడు: ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. అది అల‌వోక‌గా వేస్తే, ఒళ్లు మ‌రిచి ఓటేస్తే.. ఇల్లు కాలిపోత‌ది. చాలా జాగ్రత్తగా ఆలోచించి.. మంచి, చెడు ఆలోచించి వేయాలి. బ‌తుకులు, మునుగోడు బాగుప‌డుతాయి. తెలంగాణ‌, భార‌త‌దేశం కూడా బాగుప‌డ్తది. ఎవ‌రో చెప్పార‌ని, మ‌ర్యాద చేశార‌ని, డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించింద‌ని ఓటేస్తే ప్రమాదం వ‌స్తది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండూరు మండ‌లం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ […]

Read More
కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా రాము నియామకం

కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా రాము నియామకం

  • October 30, 2022
  • Comments Off on కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా రాము నియామకం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: యువజన కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షునిగా కొడిదాల రామును నియమించినట్లు ఆ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షులు కె. శివసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నాటి ప్రజాసంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడమే కాకుండా యువజనులను చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాలను రాము చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాము మాట్లాడుతూ నాపై […]

Read More
మళ్లీ మొదలైన లీకేజ్..!?

మళ్లీ మొదలైన లీకేజ్..!?        

సామాజిక సారథి, నిడమనూరు: నిడమనూరు పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడింది. దీంతో అప్రమత్తమైన సంబంధి ఉన్నతాధికారులు గండి పూడ్చారు. అదే ప్రదేశంలో శనివారం సాయంత్రం కట్టకు అతి తక్కువ మోతాదులో నీటి లీకేజీ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కెనాల్ లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున గండి పూడ్చిన ప్రదేశాల్లో నీటి లీకేజీలు సహజంగా ఉంటాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలు […]

Read More