Breaking News

Day: November 1, 2022

భారత్ జోడో యాత్రకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

జోడో యాత్రకు.. పటిష్టమైన పోలీస్ బందోబస్తు

  • November 1, 2022
  • Comments Off on జోడో యాత్రకు.. పటిష్టమైన పోలీస్ బందోబస్తు

ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాల మళ్లింపు వాహనదారులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించనున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రమణ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు బిహెచ్ఇఎల్ బస్ స్టాండ్ నుంచి ప్రారంభమై ఇక్రిశాట్, పటాన్ చెరువు మీదుగా ముత్తంగి వరకు సాగుతుందన్నారు. పాదయాత్రలో […]

Read More
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ చొరవతో పనుల్లో వేగం

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చొరవతో పనుల్లో వేగం పెరిగినట్లు గ్రామ సర్పంచ్ హైమావతి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయానికి విద్యుత్ స్తంభాలు, లైటింగ్ వైర్ సప్లై పనులను తన సొంత ఖర్చులతో చేయించడం సంతోషకరమన్నారు. ప్రతి ఏడాదికి ఒక్కసారి జరుపుకునే పవిత్రమైన పండగలు చీకటిలోనే జరిగేవన్నారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి […]

Read More
రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ సామాజిక సారథి, పటాన్‌చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి […]

Read More
జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

భారత్ జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

సామాజిక సారథి, తలకొండపల్లి: భారత్ జోడో యాత్రకు తరలివెళ్లినట్లు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గుజ్జుల మహేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నుంచి తరలివెల్లిన వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్నదన్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4గంటలకు జోడయాత్ర చేరుకోనున్నదని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై జిల్లాలోని లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, జోగిపేట, […]

Read More
ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్

 ఆర్టీసీ బస్సు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్​

సామాజిక సారథి, పటాన్‌చెరు: రన్నింగ్ ఆర్టీసీ బస్సు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్​ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి చౌరస్తా వద్ద ఓ వ్యక్తి ఒక్కసారిగా పటాన్​చెరు వైపు నుండి మెహదీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెణక చక్రాల కింద పడుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి చాతి, మెడపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించాడు. […]

Read More
గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

  • November 1, 2022
  • Comments Off on గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

సామాజిక సారథి, పటాన్‌చెరు: పాశ్చాత్య దేశాలలో ఆల్ సెయింట్స్ డే సందర్భంగా ప్రతియేటా అక్టోబర్ 31న హలోవీన్ జరుపుకుంటారు. భయానక ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హాస్టల్ విద్యార్థులు మంగళవారం క్రీడా మైదానంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించారు. ముఖానికి రంగులు, సరదా ఆటలతో పాటు సంగీతం, బ్యాండ్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ […]

Read More
పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

  • November 1, 2022
  • Comments Off on పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మనస్తాపనతో టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం  పెండింగ్ బిల్లులు వస్తలేవు… వచ్చిన బిల్లులన్నీ సర్పంచ్ వాడుకుంటండు సామజిక సారథి, నాగర్ కర్నూల్: బంగారు తెలంగాణలో ఓవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులకు కూడా ఆత్మహత్యలు తప్పడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాలేదని, అప్పులబాధ ఎక్కువైందనే ఆందోళనతో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకాలో ఊర్కొండ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదుట పురుగు మందు […]

Read More
అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

  • November 1, 2022
  • Comments Off on అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించండి

కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న సామాజిక సారథి, నాగర్ కర్నూలు: అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి, దుండగులను దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కులం, మతం ముసుగుతో రోజురోజుకు పెట్రేగిపోతుందని […]

Read More