Breaking News

BJP

పాలమూరులో బీజేపీ పాగాకు యత్నం

సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అస్త్రంగా ఉపయోగించుకుని పాలమూరులో పట్టుసాదించాలని ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రంలో ఆపార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలు పాలక నేతల పై కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర నేతలు ప్రెస్ మీట్ నిర్వహించడం, లోకల్, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ విధానాలకు పాల్పడి నిర్భందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరు తో దోపిడీ చేస్తున్నాదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నేరవేర్చడం […]

Read More
బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది

బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుంది  

బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి సామాజిక సారథి, ఉప్పల్: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఉప్పల్ బాగ్ అంబర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మవెంకట్ రెడ్డి తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ, తంగడపల్లి గ్రామంలో బాగ్ అంబర్ పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థిని మునుగోడు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని చెప్పారు. […]

Read More
ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

ఆఖరి మోఖా.. మూగబోనున్న మైకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నేటితో లాస్ట్ పతాకస్థాయికి పొలిటికల్ వార్ ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే గడువు విస్తృతంగా ర్యాలీలు, గ్రామాల్లో సభలు ఆ హోరెత్తిన బహిరంగ సభలు, సమావేశాలు ఓటర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నేతల ‘చివరి పలుకులు’ నవంబర్ 3న ఉపఎన్నిక, 6న ఫలితాలు సామాజిక సారథి, మునుగోడు ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఆఖరి మోఖాకు చేరింది. ప్రచారానికి తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి […]

Read More
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వట్లేదు

సామాజిక సారథి, ఆర్కేపురం: (మహేశ్వరం): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని చూసి బీజేపీ ఓర్వట్లేదని మహేశ్వరం నియోజకవర్గ  టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. గురువారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనగా విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి, ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ తెలంగాణ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక బీజేపీ పార్టీ తెలంగాణపై కుట్ర చేస్తుందని […]

Read More
జలాల్​.. నువ్వెంత? నీ స్థాయి ఎంత?

జలాల్​.. నువ్వెంత? నీ స్థాయి ఎంత?

మనువాదుల పార్టీ నుంచి బయటికొచ్చి మాట్లాడు నాగర్ కర్నూల్ గడ్డ.. మహేంద్రనాథ్ అడ్డా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజుపై బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు గూట విజయ్ హెచ్చరించారు. ధర్మం తప్పితే మీలాంటి వారికి యమధర్మరాజే అవుతారని హితవు […]

Read More
దిలీప్.. నీ స్థాయి తెలుసుకో

దిలీప్.. నీ స్థాయి మరిచిపోకు!​

కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీసినవ్​ ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్ సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ప్రజలకు అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై.. బీజేపీ నాగర్​కర్నూల్​అసెంబ్లీ ఇన్​చార్జ్​ దిలీప్ ​ఆచారి స్థాయికి మించి వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్, టీఆర్ఎస్​ నేత మంగి విజయ్​ హెచ్చరించారు. నీ గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. […]

Read More
దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

దిలీప్​.. నీ స్థాయి తెలుసుకో

ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్​ నాయకుల కౌంటర్​ సామాజిక సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి నల్లమట్టి వ్యాపారం చేస్తున్నారని బీజేపీ జిల్లా నాయకుడు దిలీప్ ఆచారి చేసిన ప్రకటన నాగర్ కర్నూల్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది. బిజినేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనమోని కిరణ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దిలీప్ చారి వ్యాపారాలపై […]

Read More
రైతులను ఆదుకోవాలి: ఈటెల

రైతులను ఆదుకోవాలి: ఈటెల

సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే  రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు.  అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు.  ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]

Read More