Breaking News

PEDDAPALLY

71 వాహనాలు సీజ్

 71 వాహనాలు సీజ్  

సామాజిక సారథి, సుల్తానాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలను సీజ్‌ చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమ నిబంధనాలు పాటించకుండా తమ వాహనాలకు నెంబర్ ప్లేట్లు తొలగించి తీరుతున్న 71వాహనాలను సీజ్‌ చేసినట్లు చెప్పారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నంబరుప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబరుప్లేట్లు లేకుండా వాహనాలు […]

Read More

అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల అరెస్టు

2.7 క్వింటాళ్ల కాపర్ వైరు స్వాధీనం సామాజిక సారథి,పెద్దపల్లి: అంతర్ జిల్లా ట్రాన్స్ ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు టీసీపీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. గురువారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు నింధితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు 31 ట్రాన్ ఫార్మర్లను దొంగలించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం రోజున ఉదయం నేరస్తుల సంచారం చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్ […]

Read More
డీజేలకు అనుమతి వద్దు

గణేశ్​ మండపాల వద్ద డీజేలకు అనుమతి వద్దు

సామాజికసారథి, రామకృష్ణాపూర్: గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద డీజే, సినిమా పాటలకు తావివ్వకుండా భక్తి పాటలతో ఉత్సవాలను నిర్వహించుకోవాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని జీటీ హాస్టల్ బాలగణేష్ మండలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ, తెలంగాణ సంస్కృతిని తలపించేలా రామాయణం, మహాభారతం, సాంస్కృతి వేషధారణకు సంబంధించిన కార్యక్రమాలతో యువత, విద్యార్థులను చైతన్య పరిచేలా సెప్టెంబర్ 5న పట్టణంలోని జీటీ హాస్టల్ […]

Read More
కొలువుదీరిన గణనాథుడు

కొలువుతీరిన గణనాథుడు

సామాజికసారథి, సుల్తానాబాద్ : వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో భక్తులు ఏర్పాటు చేసిన మండపాల్లో బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వేదపండితులు సూచించిన శుభముహూర్తానికి భక్తులు ప్రత్యేక పూజలుచేసి గణనాథుడి మండపంలో ప్రతిష్టించారు. అంతకుముందు వినాయకులను కొనుగోలు చేసిన భక్తులు మండపాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. దీంతో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సందడి నెలకొంది. దాదాపు అన్నివార్డుల్లో ఏర్పాటుచేసిన మండపాల వల్ల వార్డుల్లో పండగ వాతావరణం నెలకొంది.

Read More
బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

సారథి, రాముగుండం ప్రతినిధి: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా బల్మూరి అమరేందర్ రావు ఎన్నికయ్యారు. మొత్తం 178 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. ఆయనకు 104 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి మేడ చక్రపాణికి 55 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన జవ్వాజి శ్రీనివాస్ కు 86ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్థి చందాల శైలజకు 81 ఓట్లు పడ్డాయి. కోశాధికారిగా బరిలో నిలిచిన ఈ.నరసయ్యకు 62, గుల్ల రమేష్ కు […]

Read More
20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్​లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్​సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు […]

Read More
రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్​ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]

Read More
కులవృత్తులకు పెద్దపీట

కులవృత్తులకు పెద్దపీట

సారథి న్యూస్, పెద్దపల్లి: రామగుండం సమీపంలోని గోదావరి నదిలో చేప పిల్లలను ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్​యాదవ్​మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తుందన్నారు. రామగుండంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, స్థానిక కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు పాల్గొన్నారు.

Read More