Breaking News

GANDHI

రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

రాహుల్ యాత్రను సక్సెస్ ​చేయండి

దేశశ్రేయస్సు కోసమే భారత్ జూడో యాత్ర మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ సామాజిక సారథి, పటాన్‌చెరు: దేశశ్రేయస్సు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర చేపట్టినట్లు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్​గాలి అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ‘సామాజికసారథి’తో మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడోయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి […]

Read More
జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

భారత్ జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

సామాజిక సారథి, తలకొండపల్లి: భారత్ జోడో యాత్రకు తరలివెళ్లినట్లు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గుజ్జుల మహేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నుంచి తరలివెల్లిన వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్నదన్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4గంటలకు జోడయాత్ర చేరుకోనున్నదని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై జిల్లాలోని లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, జోగిపేట, […]

Read More
భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

భారత్ జూడో యాత్ర రూట్ మ్యాప్ పరిశీలన  

సామాజిక సారథి, పెద్ద శంకరంపేట: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించినట్లు ఉమ్మడి జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేష్ శేత్కార్, పీసీసీ సభ్యులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడుతూ పెద్ద శంకరంపేట పరిధిలో నవంబర్ 6వ తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కమలాపూర్ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక […]

Read More
తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

సామాజిక సారథి, దేవరకొండ: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనట్లు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైందని చెప్పారు. రైతును కూలిగా కాదు రైతును మళ్ళీ రాజును చేయాలన్న దేశ నాయకుకుడి యాత్ర భారత్ జోడో యాత్ర అన్నారు. రైతు కష్టాలను వినకుండా నియంతలా పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులను కడిగేద్దామన్నారు. భారత్ జూడో […]

Read More
రైతులకు మేమున్నాం..

రైతులకు మేమున్నాం..

రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తుందని […]

Read More

డీసీపీ సార్​.. మీరు సూపర్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఓ పోలీస్​ అధికారి తీసుకున్న చొరువ నిండు ప్రాణాన్ని రక్షించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రోగులను ఎవరూ దగ్గరికి రానీయడం లేదు. ఈ క్రమంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని పోలీస్​అధికారి సకాలంలో దవాఖానలో చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణం.. ఎస్సీ కాలనీకి చెందిన ఒక గర్భిణికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా శుక్రవారం రాత్రి సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల ప్రజలు […]

Read More
‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్‌ డొనేషన్స్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు ఇంటర్‌‌ మినిస్ట్రల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఫారెన్‌ […]

Read More

నీ మాటలకు నవ్వొస్తుంది సారూ!

కరోనా కాలం ఎవరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి పాలకుల దాకా పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులతో పాటు ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ ప్రబలింది. అయితే, ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు గాంధీ ఆస్పత్రిని కేటాయించింది. కరోనా రోగులందరికీ అక్కడే చికిత్స చేస్తున్నారు. అయితే, గాంధీలో సరైన సదుపాయాలు లేవని, కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు కూడా లేదని, ఇక వైద్యం దైవాధీనం అని అనేకమంది కరోనా రోగులు తమ బాధలను ఫోన్ల ద్వారా […]

Read More