Breaking News

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం

సామాజిక సారథి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్‌ సెక్షన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్​దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో లిప్ట్‌ నిలిచి పోవడంతో అందులో ఉన్నవారు ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]

Read More
గోవా టూర్తోనే ముప్పు

గోవా టూర్​ తోనే ముప్పు

న్యూఇయర్‌ వేడుకలకు వెళ్లొచ్చిన వారికి కరోనా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కు వెళ్లిన 32 మందికి పాజిటివ్‌ తలలు పట్టుకుంటున్న అధికారులు జీహెచ్​ఎంసీ పరిధిలో కొవిడ్​పాజిటివిటీ సామాజిక సారథి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ వేడుకల ఎఫెక్ట్‌.. కారణంగా మరోసారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్​31న న్యూ ఇయర్‌ ఈవెంట్లకు వివిధ ప్రాంతాలకు వెళ్లిన హైదరాబాద్​నగర వాసులు.. తిరిగి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త ఏడాదికి సంబరాల కోసం గోవాకు వెళ్లారు. […]

Read More
విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్‌

విస్తృతంగా డ్రంకెన్​డ్రైవ్‌

నేడు హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు మూడు కమిషనరేట్ల పరిధిలో ఫ్లై ఓవర్ల మూసివేత మద్యం తాగి పట్టుబడితే వాహనాలు సీజ్​ సామాజికసారథి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్ల పరిధిలో ఇవి అమల్లో ఉంటాయని ప్రకటించారు. డిసెంబర్‌ 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని […]

Read More
డీజేగీజే జాన్తానై!

డీజే గీజే జాన్తానై!

న్యూఇయర్‌ వేడుకలపై పోలీస్‌ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్‌ షాపులు, పబ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్‌ పోలీసులు మాత్రం న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కొత్త బాస్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన […]

Read More
గ్రీన్ సిటీగా హైదరాబాద్

గ్రీన్​ సిటీగా హైదరాబాద్​

నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం స్వచ్ఛతపై ప్రత్యేకశ్రద్ధ ఆటోలను ప్రారంభించిన కేటీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషిచేయాలని, హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో మంత్రి తలసానితో కలిసి సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఐదారేళ్లుగా […]

Read More
ఎఫ్సీఐ తీరుతోనే ఇబ్బందులు

ఎఫ్​సీఐ తీరుతోనే ఇబ్బందులు

నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రం తీరుపై మంత్రి గంగుల మండిపాటు సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎఫ్‌సీఐ తీరుతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. రైతుల పట్ల కేంద్రం, ఎఫ్‌సీఐ తీరు విచారకరమని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సోమవారం మంత్రి సమిక్ష నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు, నగదు […]

Read More
City, IT, Companies, Hyderabad, MLC, Kalvakuntla, Kavitha,

సిటీ చుట్టూ ఐటీ కంపెనీలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజికసారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చట్టూ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్‌ అబాకస్‌ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్‌, టెక్‌ స్మార్ట్‌ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్‌ ఈస్ట్‌ పాలసీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా ఉప్పల్‌ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు […]

Read More
పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]

Read More