Breaking News

శ్రీకాకుళం

పక్కాగా.. ఫీవర్ సర్వే

సారథి న్యూస్​, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.

Read More

వ్యవసాయ బిల్లు.. రైతులకు గుదిబండ

సారథి న్యూస్ శ్రీకాకుళం: కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయబిల్లు పేద రైతులకు గుదిబండ లాంటిదని.. కార్పొరేట్లకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని సీపీఐ నేతలు ఆరోపించారు. మంగళవారం కేంద్ర బిల్లులకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సీపీఐ శ్రేణులు ఆందోళకు దిగాయి. ఈ దీక్షలో సీపీఐ నేతలు బుడితి అప్పలనాయుడు, మన్మధరావు, ద్వారపూడి అప్పలనాయుడు, కూరంగి గోపినాయుడు సీతమ్మ ఆరిక హరిబాబు‌,టొంపల ఆదినారొయణ,ఊయక వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Read More
కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

కార్మికవర్గాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలకొండలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం కరోనాను అవకాశంగా తీసుకుని కార్మికవర్గంపై ముప్పేట దాడి కొనసాగిస్తోందన్నారు. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా కార్మికులు నేడు పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కార్మికులకు నెలకు రూ.7,500తో పాటు 10 […]

Read More
ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: బీజేపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సచివాలయ ఆవరణలో సీపీఎం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు దావాల రమణారావు, ఎన్ఏ రాజపురం శాఖ కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చేసిన పెద్దనోట్ల రద్దు, జీఎస్ టీ అమలు దేశప్రజల ఆర్థిక పరిస్థితిని తీరోగమనంలోకి నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా లాక్​డౌన్​విధించి వలస కార్మికుల […]

Read More
ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు

సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ భవనాల్లోనే అంగన్​వాడీ సెంటర్లు ఉండాలని, అందుకు ‘నాడు..నేడు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్​ పథక సంచాలకులు డాక్టర్​జి.జయలక్ష్మి సీడీపీవోలను ఆదేశించారు. శనివారం ఉదయం ఆమె సమీక్షించారు. అంగన్​వాడీ సెంటర్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదిక తమకు అందిస్తే వాటిని జేసీకి పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల మరమ్మతులకు సంబంధించి అంచనాల వివరాలను తమకు పంపించాలని సూచించారు.

Read More
ఒరిగిన పాత్రికేయ శిఖరం

ఒరిగిన పాత్రికేయ శిఖరం

కరోనాతో ప్రముఖ జర్నలిస్టు పట్నాయకుని వెంకటేశ్వరరావు కన్నుమూత ‘వారం వారం తెలుగుహారం’ కార్యక్రమంతో అందరికీ సుపరిచితులు సారథి న్యూస్, హైదరాబాద్: పాత్రికేయ శిఖరం నేలకొరిగింది.. సీనియర్​ పాత్రికేయులు, రచయిత పట్నాయకుని వెంకటేశ్వర ​రావు(55)(వీఆర్​) గురువారం సాయంత్రం కరోనాతో కన్నుమూశారు. వారం రోజులుగా హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృత్యువాతపడ్డారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఆంధ్రప్రభలో గ్రామీణ విలేకరిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ‘ఈనాడు’లో సుమారు […]

Read More

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో మోడల్ ప్రాజెక్టును పక్కాగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్​ వ్యవసాయశాఖ కమిషనర్​ హనుమంతు అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం శ్రీకాకుళం కలెక్టరేట్​లో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్టేషన్ ప్రాజెక్టు పథకం అమలుపై వ్యవసాయ, అనుబంధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఆదర్శ రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. రైతులు అధికాదాయం పొందాలని, ముఖ్యంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం […]

Read More
SPEAKER

ఏపీలో సాగుకు పెద్దపీట

సారథిన్యూస్​, శ్రీకాకుళం: వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యాం గ్రామ సమీపంలోని రెల్లి గెడ్డపై రూ.26.42 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకానికి శాసన సభాపతి తమ్మినేని గురువారం శంకుస్దాపన చేశారు. ప్రతి గడపకు పరిపాలన చేరవేయడమే సీఎం జగన్​ ఆలోచన అన్నారు. తాండ్యాం ఎత్తిపోతల పథకాన్ని రూ.26.42 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా తాండ్యాం, పొందూరు, కృష్ణాపురం, మాల్కం గ్రామాలకు చెందిన […]

Read More