Breaking News

APUWJ

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: వృత్తి జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మానవతాభావాన్ని చూపకపోవడం అన్యాయమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ జాతీయ కార్యవర్గ ప్రతినిధి నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంయుక్త పిలుపు మేరకు శ్రీకాకుళంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు శాఖలతో పాటు జర్నలిస్టులు కూడా వ్యక్తిగత […]

Read More