Breaking News

SRIKAKULAM

శభాష్​.. ఎస్సై శిరీష

శభాష్​.. ఎస్సై శిరీష

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇటీవల సోషల్​ మీడియాలో ఎస్సై శిరీష పేరు మార్మోగుతోంది. ఓ అనాథ శవాన్ని మోసుకుపోయిన ఆమెను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. మానవత్వం చాటిన ఆ మహిళా అధికారిని తాజాగా పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రశంసించి అవార్డు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఎస్సై శిరీష విధులు నిర్వహిస్తున్నారు. పలాస మండలం అడవి కొత్తూరు వద్ద ఈనెల 1న గుర్తుతెలియని శవం ఉందన్న విషయం ఎస్సై శిరీషకు అందింది. దీంతో ఆమె […]

Read More
నాటుసారా తయారీని అడ్డుకుందాం

నాటుసారా తయారీని అడ్డుకుందాం

సారథి న్యూస్​, పాలకొండ: పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండ, వీరఘట్టం, రేగిడి ఆమదాలవలస మండలం, సచివాలయంలో ఉన్న ఉమెన్స్ ప్రొడక్షన్ (మహిళా పోలీసులు) తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ డీఎస్పీ పీఎం శ్రావణి మాట్లాడుతూ.. నాటుసారా విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సమష్టి కృషితో పనిచేయాలన్నారు. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ జి.శంకర్​రావు, పాలకొండ ఎస్సై ఆర్ జనార్దన్ రావు, వీరఘట్టం మండలం […]

Read More
సబ్​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సబ్ ​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్​డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్​వన్​ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]

Read More
అన్ని వర్గాల‌కూ సమన్యాయం

అన్ని వర్గాల‌కూ సమన్యాయం

సారథి న్యూస్​, శ్రీకాకుళం: దేశంలో సుపరిపాల‌న అందించే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్​రెడ్డి గుర్తింపు పొందారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలంలో నాలుగవ రోజు సోమవారం మొదలైన సంఫీుభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. లింగావల‌సలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజాచైతన్యయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసిన వారి కోసం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ఓదార్పు […]

Read More
సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల‌ కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 ల‌క్షలు, వైఎస్సార్​హెల్త్‌ క్లినిక్‌ ను రూ.17.50 ల‌క్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు

సారథి న్యూస్, నరసన్నపేట: ప్రజారంజక సంక్షేమ పథకాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్​జగన్​మోహన్​రెడ్డి చిరకాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నరసన్నపేట పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి వైఎస్సార్ ​జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇడుపులపాయలో మొదలుపెట్టి 14 నెలల పాటు 3,648 కిమీ. పొడవునా 134 […]

Read More
వైభవంగా కుంకుమార్చనలు

వైభవంగా కుంకుమార్చనలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమ్మయ్యపేటలోని దేవీ ఆశ్రమంలో శనివారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేకంగా పూలు, ఎర్రచీరతో అలంకరించి చక్రపుర పీఠాధిపతి బాలభాస్కరశర్మ ఆధ్వర్యంలో శాస్రోక్తంగా చక్రార్చన నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఇతరత్రా పూజలు నిర్వహించి మహాహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వేళ భక్తులంతా మాస్కులు కట్టుకుని పూజల్లో పాల్గొనాలని సూచించారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన లలితా పారాయణ, ఖడ్గమాల పారాయణం చేయాలన్నారు. ఆదివారం ఉదయం శివపార్వతుల కల్యాణం ఉంటుందని, […]

Read More