Breaking News

సిక్కోలు

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సిక్కోలు మున్సిపాలిటీ లోగో ఆవిష్కరణ

సారథి న్యూస్, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నల్లనయ్య అధ్యక్షతన శ్రీకాకుళం లోగోను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గురువారం ఆవిష్కరించారు. అనంతరం కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ శాఖ, ప్రజలతో కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో సుమారు 15 ప్రాంతాలు ప్లానింగ్ లేకుండా కట్టడాలు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం పోటీ పరీక్షల్లో నైపుణ్యం సాధించిన వారికి మాత్రమే ఉద్యోగాలు […]

Read More