Breaking News

Day: October 19, 2020

రెమ్యునరేషన్ పెంచేశాడు

రెమ్యునరేషన్ పెంచేశాడు

ప్రస్తుత పరిస్థిల్లో హీరో హీరోయిన్లంతా తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటుటే.. నిన్న మొన్న హీరో పొజిషన్ కు చేరుకున్న సత్యదేవ్ మాత్రం తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నాడట. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్​గ్రౌండ్ లేకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్​తో ఇండస్ట్రీకి వచ్చి హీరో స్థాయికి చేరుకున్న సత్యదేవ్ పూరి జగన్నాథ్ ‘జ్యోతి లక్ష్మి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య’ సినిమాతో హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘గాడ్స్ ఆఫ్ […]

Read More
ఇంటికి రూ.10వేలు.. ఇల్లు కూలితే రూ.లక్ష

ఇంటికి రూ.10వేలు.. ఇల్లు కూలితే రూ.లక్ష

హైదరాబాద్​లో వరద బాధితులకు ప్రభుత్వం చేయూత, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు జిల్లాల కలెక్టర్లు, బృందాలు వెంటనే రంగంలోకి దిగాలి భరోసా కల్పించిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: భారీవర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపునకు గురైన ప్రతి ఇంటికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం […]

Read More
‘ఇది బీసీల ప్రభుత్వం’

‘ఇది బీసీల ప్రభుత్వం’

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీ సీఎం డాక్టర్​వైఎస్​జగన్​మోహన్​రెడ్డి 56మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన శుభ సందర్భంగా ఇందులో మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడం మరో విశేషమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కేంద్రమాజీ మంత్రి జిల్లా వైఎస్సార్​సీపీ అధ్యక్షురాలు డాక్టర్​కిల్లి కృపారాణి కొనియాడారు. డాక్టర్​వైఎస్​రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్సార్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 16నెలల్లోనే వివిధ పథకాల ద్వారా […]

Read More
వేతనాల సలహాబోర్డును ఏర్పాటుచేయాలి

వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల సలహాబోర్డును వెంటనే ఏర్పాటుచేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు, శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం జిల్లా కార్మికశాఖ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో సుమారు 50లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, 13 ఏళ్లుగా సవరించకపోవడంతో కనీస వేతనాలు పొందలేకపోతున్నారని అన్నారు. కార్మికులు ప్రతినెలా రూ.వెయ్యి కోట్లు నష్టపోతున్నారని వివరించారు. కార్మిక […]

Read More
దెబ్బతిన్న పంటల పరిశీలన

దెబ్బతిన్న పంటల పరిశీలన

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సింగన్నవలస పంచాయతీ మల్లంగూడలో దెబ్బతిన్న పత్తి పంటలను పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల పత్తి పంటకు నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం పంటనష్టం అంచనా వేయాలని డిమాండ్​చేశారు. సీపీఎం బృందంలో దూసి దుర్గారావు, కాద రాము, ఎస్.భానుసుందర్, కరువయ్య, సాంబయ్య పాల్గొన్నారు.

Read More
ధోనీ అరుదైన రికార్డు

ధోనీ అరుదైన రికార్డు

  • October 19, 2020
  • Comments Off on ధోనీ అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌ లీగ్‌లో చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. లీగ్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. సోమవారం రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ ఘనత సాధించాడు. చెన్నైకి 170 మ్యాచ్‌లు ప్రాతినిథ్యం వహించిన అతడు పుణె తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా చెన్నై జట్టును రెండేళ్లు నిషేధించడంతో 2016, 2017 సీజన్‌లో ధోనీ పుణె తరఫున ఆడిన సంగతి తెలిసిందే. సారథిగా చెన్నై జట్టుకు అతడు […]

Read More
తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​కృతజ్ఞతలు

తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తమిళనాడు సర్కారుకు సీఎం కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామగ్రిని కూడా పంపిణీ చేసేందుకు ముందుకురావడంపై ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామికి ధన్యవాదాలు తెలిపారు. భారీవర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి […]

Read More
పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

పంజాబ్​ ‘సూపర్​’ విక్టరీ

దుబాయ్​: టీ20 మ్యాచ్​ల్లో అభిమానులకు ఇదీ సిసలైన మ్యాచ్.. మొదటి మ్యాచ్​ టై కాగా, సూపర్ ఓవర్‌ మ్యాచ్ కూడా టై అయింది. మరో సూపర్ ఓవర్‌ మ్యాచ్ గెలుపును తేల్చింది. ఈ ఉత్కంఠభరిత పోరు ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా దుబాయ్​ వేదికగా ముంబై ఇండియన్స్​, కింగ్స్ ​ఎలెవన్​ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఆవిష్కృతమైంది. నరాలు తెగే టెన్షన్​ మధ్య పంజాబ్​ విజయం సాధించింది. అంతకు ముందు ముంబై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని […]

Read More