Breaking News

INDIA

2047 నాటికి భారత్‌ నంబర్‌ వన్‌

– ప్రపంచం నలుమూలలా భారత్‌ టెక్కీలు– జీఎఫ్‌ఎస్‌టీ సదస్సులో చంద్రబాబు సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో 2047 నాటికి ఇండియన్స్‌ నెంబర్‌వన్‌గా ఉంటారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో డీప్‌ టెక్నాలజీస్‌ అంశంపై జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎఫ్‌ఎస్‌టీ చైర్మన్‌ హోదాలో చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అన్నీ సాధ్యమేనని చెప్పారు. ఐటీతో ప్రపంచమంతా భారతీయులు విస్తరించారని తెలిపారు. 2047 నాటికి భారత్‌ […]

Read More
ఎస్ బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

ఎస్బీఐలో తక్కువ ప్రీమియంతో అధిక బీమా

– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 […]

Read More
లక్షకుపైగా కేసులు

లక్షకుపైగా కేసులు

దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్‌ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్‌ పాజిటివ్‌గా […]

Read More
మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More
విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం సుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌ 2021’లో భారత్‌ తరఫున […]

Read More
మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాంలెజ్‌లో సినీనటి మెహ్రీన్‌ ఫిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించేందుకు, గ్రీన్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహ్రీన్‌ పిలుపునిచ్చారు. మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా […]

Read More
సమంత స్పెషల్‌సాంగ్‌

సమంత స్పెషల్‌సాంగ్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’లో సమంత స్పెషల్‌సాంగ్‌చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌జరుగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ను విడుదల చేసింది. లంగా జాకెట్‌ధరించి, మాస్‌లుక్‌లో బ్యాక్‌సైడ్‌మాత్రమే కనిపిస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ‘సిజ్లింగ్‌సాంగ్‌ఆఫ్‌ది ఇయర్‌’గా  వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌స్వరాలు సమకూర్చారు. బన్నీ, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌కాంబినేషన్‌లో […]

Read More
రాజ్యాంగమే రక్ష

రాజ్యాంగమే రక్ష

డాక్టర్​బీఆర్​అంబేద్కర్‌ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్‌ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యాంగం వల్లే భారత్​బలంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అంబేద్కర్‌ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More