Breaking News

ఇండియా

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

విశ్వసుందరిగా హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌గా పంజాబ్‌ సుందరి 21ఏళ్ల తర్వాత భారత యువతికి కిరీటం సుస్మితా సేన్‌, లారాదత్తా తర్వాత ఆమెకే న్యూఢిల్లీ: మిస్‌ యూనివర్స్‌ 2021 పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించిన 21 ఏళ్ల పంజాబ్‌ సుందరి హర్నాజ్‌ కౌర్‌ సంధు విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు విశ్వసుందరి కిరీటం వరించింది. ఈ ఏడాది ‘లివా మిస్‌ దివా యూనివర్స్‌’ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో హర్నాజ్‌కు ‘మిస్‌ యూనివర్స్‌ 2021’లో భారత్‌ తరఫున […]

Read More
మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

మెహ్రీన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాంలెజ్‌లో సినీనటి మెహ్రీన్‌ ఫిర్జాదా పాల్గొన్నారు. రామానాయుడు స్టూడియోలో గురువారం మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్‌ అందించేందుకు, గ్రీన్‌ ఇండియా, క్లీన్‌ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మెహ్రీన్‌ పిలుపునిచ్చారు. మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా […]

Read More
సమంత స్పెషల్‌సాంగ్‌

సమంత స్పెషల్‌సాంగ్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌కాంబినేషన్‌లో తెరెకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘పుష్ప’లో సమంత స్పెషల్‌సాంగ్‌చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌జరుగుతోంది. ఈ స్పెషల్‌సాంగ్‌త్వరలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలియజేస్తూ.. సమంత లుక్‌ను విడుదల చేసింది. లంగా జాకెట్‌ధరించి, మాస్‌లుక్‌లో బ్యాక్‌సైడ్‌మాత్రమే కనిపిస్తున్న సమంత ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అవుతోంది. ‘సిజ్లింగ్‌సాంగ్‌ఆఫ్‌ది ఇయర్‌’గా  వస్తున్న ఈ పాటలో సమంత అదిరిపోయే స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌స్వరాలు సమకూర్చారు. బన్నీ, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌కాంబినేషన్‌లో […]

Read More
సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సోమేశ్వరుడి సేవలో యువ శాస్త్రవేత్త

సామాజిక సారథి, హాలియా: భారతీయ యువ శాస్త్రవేత్త బానోతు వెంకటేశ్వర్లు కార్తీకమాసం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున అనుముల మండలంలోని పేరూర్ గ్రామంలో వెలసిన స్వయంభూ సోమేశ్వరస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు మంగళ వాయిధ్యాలతో ఘనస్వాగతం పలికారు. యువ శాస్త్రవేత్త దేవాలయానికి విచ్చేసిన సందర్భంగా పేరూరు గ్రామ వాస్తవ్యులు అయినా సూర్యాపేట పట్టణ సీఐ అర్కపల్లి ఆంజనేయులు, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, పెద్దవూర ఎంపీపీ సలహాదారులు […]

Read More

కేసులు తగ్గుతున్నా.. వ్యాప్తి ఆగట్లే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రికవరీలు పెరుగుతున్నా.. గతనెలతో పోల్చితే రోజూవారీ కేసులలో తగ్గుదల కనిపిస్తున్నా.. వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. రోజూ 75 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం నమోదైన కొత్త కేసుల (74,441) తో కలిపి.. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 66,23,815 కు చేరుకున్నది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఇటీవలే లక్ష దాటింది. గత 24 గంటల్లో మరణించిన 903 మందితో కలిపి… దేశంలో […]

Read More

కరోనా పుట్టింది వూహాన్​లోనే.. ఇదే సాక్ష్యం!

కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్​ పుట్టిన దేశమైన చైనా సేఫ్​జోన్​లో ఉండగా.. మిగిలిన దేశాలన్నీ ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్​లోనే ఈ వైరస్​ను పట్టించారని తొలినుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చైనాకు చెందిన ఓ వైరాలజిస్ట్​ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. కరోనా వైరస్​ జంతువుల మాంసం నుంచి రాలేదు. ఇది మనుషులే తయారు చేశారు. దీనిపై నావద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు […]

Read More
ప‌దిరోజుల్లోనే 8 ల‌క్షల కేసులు

ప‌దిరోజుల్లోనే 8ల‌క్షల కేసులు

24 గంట‌ల్లో 96,551 మందికి పాజిటివ్ 45 ల‌క్షలు దాటిన క‌రోనా కేసులు న్యూఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి నానాటికీ ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది. ఈ నెల‌లో మొద‌టి ప‌దిరోజుల్లోనే (నిన్నటిదాకా) 8 ల‌క్షల కేసులు వచ్చాయంటే దేశంలో మ‌హ‌మ్మారి ఎంత‌లా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన గ‌ణాంకాల ప్రకారం గ‌త 24 గంట‌ల్లోనూ కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 96,551గా నమోదైంది. తాజా కేసుల‌తో దేశంలో ఈ […]

Read More
మ‌ళ్లీ 90 వేల‌కు పైనే..

మ‌ళ్లీ 90వేల‌కు పైనే..

రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 ల‌క్షలు దాటిన పాజిటివ్​ కేసులు న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ వారంలో మొద‌టి రెండ్రోజుల్లో 80వేల లోపు న‌మోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధ‌వారం నుంచి మ‌ళ్లీ 95వేలు దాటాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భార‌త్‌లో సుమారు రెండు ల‌క్షల (1,93,134) మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. […]

Read More