Breaking News

GOA

పాలెం లో గోవా బ్యాచ్ అడ్డదారులు

# నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై తప్పుడు ఆరోపణలు#.తమ బాగోతాలు బయటపడుతుండడంతో గగ్గోలు పెడుతున్న గంజాయి బ్యాచ్# తప్పుడు పనులు చేసే వారికి అనుకూలంగా , వార్తలు రాస్తేనే అసలైన జర్నలిస్టులా ?# ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటున్న విలేకరులు# నిజాలు నిర్భయంగా రాస్తామంటూ గోవా బ్యాచ్ కు హెచ్చరిక# రెండు రోజుల్లో గోవా బాధితుల తో ప్రత్యేక కథనాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కొందరు […]

Read More
మోగిన నగారా

మోగిన నగారా

ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 7 దశల్లో పోలింగ్‌.. జనవరి 14న నోటిఫికేషన్‌ ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం వర్చువల్‌ ప్రచారానికి ప్రాధాన్యం కొవిడ్ ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు ఎన్నికల సిబ్బందికి బూస్టర్​డోస్​వ్యాక్సిన్​ – అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్​: జనవరి 14 పోలింగ్: ఫిబ్రవరి 10 – మార్చి 7  ఫలితాలు: మార్చి 10రాష్ట్రం       : స్థానాలు ఉత్తరప్రదేశ్ : 403 పంజాబ్‌    : 117 ఉత్తరాఖండ్‌ : 70 […]

Read More

దీపికా.. సారా ఏం చెబుతారు? బాలీవుడ్​లో టెన్షన్​!

బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్​ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్​ డ్రగ్స్​కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్​ అగ్రహీరోల పేర్లు రివీల్​ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్​ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని […]

Read More

ప్రియుడితోకలిసి గోవాకు నయన్..​

టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]

Read More
టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

టాలీవుడ్​లోనూ నెపోటిజం

Read More
అన్ని టీమ్ లు వస్తేనే నేషనల్ గేమ్స్

అన్ని టీమ్ లు వస్తేనే నేషనల్ గేమ్స్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ముప్పు నుంచి గట్టెక్కిన గోవా ఇప్పుడు నేషనల్ గేమ్స్ పై దృష్టిపెట్టింది. ఇందుకోసం ప్రిపరేషన్ ను షురూ చేసింది. అయితే పోటీలకు వస్తామని అన్ని రాష్ట్రాల జట్లు హామీ ఇస్తేనే నేషనల్‌ గేమ్స్ జరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా కారణంగా ప్రపంచం పూర్తిగా స్తంభించిన నేపథ్యంలో గేమ్స్‌ నిర్వహణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇండియన్ ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ) నుంచి గోవా గవర్నమెంట్ స్పష్టత కోరింది. ఈ మేరకు ఐవోఏ సెక్రటరీ […]

Read More