Breaking News

Day: December 10, 2021

ఆర్టీసీ బస్సులో ఆర్ఎం.

ఆర్టీసీ బస్సులో ఆర్ఎం

  • December 10, 2021
  • Comments Off on ఆర్టీసీ బస్సులో ఆర్ఎం

సామాజిక సారథి, సంగారెడ్డి:  తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ రీజినల్ మేనేజర్ సుదర్శన్ సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వరకు గురువారం బస్సులో ప్రయాణం చేశారు. ఆర్.ఎం  ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను, ఆర్టీసీపై  ప్రయాణికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సేవల గురించి ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

Read More
డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

  • December 10, 2021
  • Comments Off on డిసెంబర్‌ 9 ప్రత్యేకరోజు

ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్‌ 9వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని  ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్‌ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు” అని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ […]

Read More
కేసీఆర్ స్వార్థానికి నిరుద్యోగులు బలి

కేసీఆర్ ​స్వార్థానికి నిరుద్యోగులు బలి

  • December 10, 2021
  • Comments Off on కేసీఆర్ ​స్వార్థానికి నిరుద్యోగులు బలి

పదవిలో కొనసాగే అర్హత లేదన్న షర్మిల సామాజిక సారథి, హైదరాబాద్‌: నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్న కేసీఆర్‌కు సీఎం పదవవీలో ఉండే అర్హత లేదని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక స్వార్థపరుడి చేతిలో నిరుద్యోగులు చనిపోతున్నారని.. అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆమె చెప్పారు. 1200 మంది ఆత్మబలిదానాల మీద అధికారాన్ని అనుభవిస్తున్న సీఎం కేసీఆర్‌ కు పదవిలో ఉండే అర్హత లేదని.. ఆయన కుర్చీని కూల్చేస్తేనే తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని […]

Read More
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని,  పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక […]

Read More
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ఎటువంటి చిన్న పొరపాటు,  సంఘటన జరగకుండా మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గ  శాసన మండలి ఎన్నిక   ప్రశాంతంగా,  సాఫీగా జరిగేలా  చూడాలని ఎన్నికల పరిశీలకులు వీరబ్రహ్మయ్య పోలింగ్ అధికారులకు సూచించారు.   ఈ నెల 10 న   మెదక్ శాసన  మండలికి  జరగగున్న ఎన్నికల సందర్భంగా గురువారం స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో (9) పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వచ్చిన పోలింగ్ అధికారులు, సెక్టోరల్ అధికారులు, […]

Read More
సెక్రటేరియట్​ పనులు భేష్​

సెక్రటేరియట్​ పనులు భేష్​

సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలి నాణ్యత విషయంలో రాజీపడొద్దు పరిశీలించి కొన్ని సూచనలు చేసిన సీఎం కేసీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్: నూతన సెక్రటేరియట్​నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సచివాలయ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల తీరును అలాగే ముందుకు కొనసాగించాలని సూచించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని కోరారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో […]

Read More
డోర్నకల్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

డోర్నకల్‌ అభివృద్ధి బాధ్యత నాదే..

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ సామాజిక సారథి, మహబూబాబాద్‌:  డోర్నకల్‌ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. డోర్నకల్‌లోని సీఎస్‌ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్‌ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్‌ స్కూల్‌కు వచ్చాను. కానీ […]

Read More
అప్పుల తెలంగాణగా మార్చారు

అప్పుల తెలంగాణగా మార్చారు

  • December 10, 2021
  • Comments Off on అప్పుల తెలంగాణగా మార్చారు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం సోనియమ్మ రాజ్యం తీసుకొద్దాం రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వ నమోదు కొడంగల్ లో ప్రారంభించిన రేవంత్‌ రెడ్డి సామాజిక సారథి, కొడంగల్: ఏఐసీసీ నాయకుడు రాహుల్‌ గాంధీ దగ్గర మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణలో 30 లక్షల సభ్యత్వ నమోదును చేయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.  గురువారం కొడంగల్‌ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సోనియాగాంధీ ప్రకటించిన రోజు […]

Read More