Breaking News

BR AMBEDKAR

ఘనంగా రమాబాయి జయంతి

ఘనంగా రమాబాయి జయంతి

సారథి న్యూస్, రామాయంపేట/ పెద్దశంకరంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​బీఆర్​ అంబేద్కర్​సతీమణి రమాబాయి అంబేద్కర్​జయంతి వేడుకలను మెదక్​జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ఉపసర్పంచ్ కొమ్మట బాబు ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బెల్ల సిద్ధరాములు, గుడ్ల మల్లేశం, సందీప్, సురేష్, మహేష్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు. అలాగే పెద్దశంకరంపేట మండల కేంద్రంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర […]

Read More
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బర్తరఫ్​చేయాలి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలి

సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్​చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్​ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]

Read More
‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్​లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]

Read More
ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం

ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకుందాం

సారథి న్యూస్, వనపర్తి: పాఠశాల విద్యారంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆ కర్తవ్య నిర్వహణలో ప్రధానంగా టీఎస్ యూటీఎఫ్ టీచర్ల పాత్ర గణనీయమైందని సూచించారు. ఆదివారం వనపర్తి యాదవ భవనంలో టీఎస్ యూటీఎఫ్ మూడవ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగారుస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో సుమారు […]

Read More
అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

అణచివేతకు అద్దం పట్టిన జాషువా సాహిత్యం

సత్కవి గుర్రం జాషువా భారతరత్న డాక్టర్​బాబాసాహెబ్ అంబేద్కర్ సమకాలికుడు. అంబేద్కర్ కంటే నాలుగేళ్లు చిన్నవాడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవిరేణ్యుడు తన ఖండ కావ్యం ‘గబ్బిలం’ లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలు, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారస భరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవ జాతిని మేలు కొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ‘ప్రశ్నించే చైతన్యం’తో అనుసంధించి సమర సతాత్మక ప్రబోధంతో సమాజాన్ని తట్టిలేపిన విశ్వనరుడు. జాతీయోద్యమం స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న […]

Read More