Breaking News

ACHAMPET

రాయలగండిలో రాజకీయ రచ్చ

సామాజికసారథి, అచ్చంపేట: నాగర్​ కర్నూల్​ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన రాయలగండి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎత్తయిన నల్లమల కొండలపై వెలిసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో ఏటా పాల్గుణ శుద్ధపంచమి నాడు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ పాదాలపై పడటం, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుదూరంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రాంతవాసులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఇదీ ఆలయ విశిష్టతదళితులే […]

Read More
నాగర్​కర్నూల్​జిల్లాలో పొలిటికల్​సైలెన్స్

నాగర్​కర్నూల్​ జిల్లాలో పొలిటికల్​ సైలెన్స్​

ప్రభావం చూపలేకపోతున్న ప్రతిపక్ష పార్టీలు అంతా అధికారపార్టీదే హవా సొంత ఎజెండాలతో ముందుకు వెళ్లలేని నాయకులు సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ పొలిటికల్​హీట్​రాజుకుంటోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. ఫలానా పార్టీ నుంచి ఫలానా నాయకుడు పోటీచేస్తున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. చిన్నాచితక లీడర్లు సైతం అధికారంలోకి వచ్చే పార్టీ వైపు వెళ్లాలని తమ అంచనాల్లో ఉన్నారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాలు మాత్రం కాస్తా స్తబ్దంగానే ఉన్నాయని […]

Read More
ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్..పోలీసులు ఏం చేశారంటే.. !

ఎమ్మెల్యేపై యువకుడి కామెంట్స్.. పోలీసులు ఏం చేశారంటే.. !

సామాజిక సారథి, అచ్చంపేట: సోషల్​ మీడియాలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. ఇది కాస్తా అదే సోషల్ మీడియాలో వైరల్​గా మారడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల జరిగిన హుజారాబాద్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ గెలవకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్​రాజు ఓ టీవీ ఛానల్ చర్చలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, దీని గురించి […]

Read More
ఎమ్మెల్యే గువ్వలపై సతీశ్​ మాదిగ సంచలన కామెంట్స్​

ఎమ్మెల్యే గువ్వలపై సతీష్ మాదిగ సంచలన కామెంట్స్​

సామాజిక సారథి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మబోరని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవుని సతీష్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్​లోని తన నివాసంలో సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ నాయకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని […]

Read More
అప్పులబాధతో సర్పంచ్​భర్త ఆత్మహత్యాయత్నం

అప్పులబాధతో సర్పంచ్ ​భర్త ఆత్మహత్యాయత్నం

సామాజిక సారథి, అచ్చంపేట: అప్పులబాధలతో నాగర్​కర్నూల్ ​జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి తండా మహిళా సర్పంచ్​ భర్త రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. తండాలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు పనులు చేసి అప్పుల పాలయ్యాడు. అందుకోసం సుమారు రూ.8లక్షల అప్పుచేశాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తరలించారు. చేసిన పనులకు బిల్లులకు రాకపోవడం, అప్పులు ఇచ్చినవారు డబ్బులు ఇవ్వమని వారు బలవంతం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి […]

Read More
‘ఆజాది కా అమృత్’లో అచ్చంపేట వాసి ప్రతిభ

‘ఆజాది కా అమృత్’లో అచ్చంపేట వాసి ప్రతిభ

సామాజిక సారథి, అచ్చంపేట: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఏడురోజుల పాటు ‘స్మరిద్దాం ఈవేళ…’ పేరిట నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో అచ్చంపేటకు చెందిన ప్రముఖ కవి, గాయకుడు, చిత్రకారుడు మండికారి బాలాజీ కి ద్వితీయ బహుమతి పొందారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విద్యావేత్త చుక్కా రామయ్య , హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మక్కపాటి మంగళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండికారి బాలాజీ […]

Read More
నల్లమలలో బీఎస్పీ బలోపేతం

నల్లమలలో బీఎస్పీ బలోపేతం

సామాజిక సారథి, అచ్చంపేట: నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీని బలోపేతం చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్, జిల్లా కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సెక్టార్ కమిటీల నిర్మాణంలో భాగంగా శుక్రవారం పదర మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నారు. పదద, చిట్లంకుంట సెక్టార్ కమిటీల అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లోకేష్, మరుకొందయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ […]

Read More
ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

ఏపీ జలదోపిడీపై ఊరుకునేదే లేదు

సారథి, అచ్చంపేట: ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తే ఊరుకునేది లేదని, జలదోపిడీపై అక్కడే పాతరేస్తామని నాగర్ కర్నూల్​జిల్లా అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు మంత్రియ నాయక్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ సైంధవపాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా కృష్ణా బేసిన్‌లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వబోమని ఘాటుగా హెచ్చరించారు. కృష్ణాజలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రప్రభుత్వం చోద్యం […]

Read More