Breaking News

Day: December 13, 2021

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

ఈవీఎం గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి

సామజిక సారథి, ములుగు ప్రతినిధి: జిల్లాలో ఈవీఎం గోడౌనల నిర్మాణం చేపట్టాలని ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం  జిల్లా కేంద్రంలో  కలెక్టర్ కార్యాలయం విచ్చేసిన ఎలక్షన్ సీఈవో శశాంక్ గోయల్ కి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, డీఆర్వో రమాదేవి పుష్పగుచ్ఛం తో స్వాగతం పలికారు. అనంతరం  నూతనంగా నిర్మించిన ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను ఎలక్షన్ సీఈవో, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి ప్రారంభించారు.ఈవీఎం గోడౌన్ పరిశీలించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో […]

Read More
అవునూ.. స్నేహమంటే ఇదే

అవునూ.. స్నేహమంటే ఇదే

  • December 13, 2021
  • Comments Off on అవునూ.. స్నేహమంటే ఇదే

సామాజిక సారథి, తిమ్మాజీపేట:  అనారోగ్య స్థితిలో ఉన్న తన స్నేహితుడికి ఆర్థిక సహాయం చేసి స్నేహమంటే ఇదేరా అనిపించుకుకున్నారు కొంతమంది పదోతరగతి బ్యాబ్ మేట్స్.  నాగర్​ కర్నూల్​ జిల్లా తిమ్మాజిపేట గ్రామానికి చెందిన పకీర రాములుకు నెలరోజుల క్రితం యాక్సిడెంట్లో కుడికాలుకు గాయాలయ్యాయి.  దీంతో వారి కుటుంబం గడవలేని స్థితిలో ఉంది. ఈ విషయం తెలుసుకున్న 2002లో పదోతరగతి చదివిన తోటి బాల్యమిత్రులు వెంటనే రాములు ఇంటికి వెళ్లి రూ.35వేల నగదు, క్విటాల్ బియ్యం, నూనె, రెండు […]

Read More
కలెక్టర్ ఆదేశించినా పనుల్లో నిర్లక్ష్యం

కలెక్టర్ ఆదేశించినా పనుల్లో నిర్లక్ష్యం

 అసంపూర్తిగా స్మశాన వాటిక నిర్మాణాలు సామాజిక సారథి, కౌడిపల్లి: స్మశాన వాటిక పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించినా, కొంతమంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పనులు పూర్తిచేయడంలో అధికారులు, సంబంధిత నాయకులు విఫలమవుతున్నారు. అన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో స్మశానవాటికల నిర్మాణాలు మందకోడిగా కొనసాగుతున్నాయి. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ (ఆర్), తిమ్మాపూర్ గ్రామంలో స్మశానవాటికలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇంతజరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి […]

Read More
అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

అకాల వర్షాలు.. అన్నదాతల ఆందోళన

ఐకేపీలో ఇప్పటికీ పేరుకుపోయిన ధాన్యం నిల్వలు మద్దతు ధర కోసం పడిగాపులు నిండా ముంచుతున్న మిల్లర్లు  సామాజిక సారథి, హాలియా: ఈ ఖరీఫ్ సీజన్ కర్షకులకు కష్టాలనే మిగిల్చింది. వానకాలం పంటలు చేతికి వచ్చిన దగ్గరనుంచి రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గతనెల నవంబర్ నుంచి వరికోతలు ప్రారంభించిన రైతులకు అడుగడుగునా అకాల వర్షాలు పలకరిస్తూ రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాగర్ ఆయకట్టులో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో వర్షాలు […]

Read More
బస్సు ప్రయాణమే సురక్షితం

బస్సు ప్రయాణమే సురక్షితం

 సామాజిక సారథి, డిండి: బస్సు ప్రయాణమే సురక్షితం అని కిన్నెక వాయిద్య కళాకారుడు మొగులయ్య అన్నారు. ఆదివారం  నల్గొండ జిల్లా డిండి వరకు బస్సులో కిన్నెర వాయిద్య కళాకారులు మొగులయ్య  ప్రయాణించారు. భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. మొగులయ్య అదే విధంగా కళాకారులు తన కళను నిరూపించుకోవడానికి కులం, మతం, పేదరికంతో సంబంధం ఉండదని తెలియజేశారు. తదనంతరం  ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ ప్రజలకు బస్సు సౌకర్యం సురక్షితమని  ప్రజలకు అవగాహన […]

Read More
హర్షితకు డాక్టరేట్

హర్షితకు డాక్టరేట్

సామాజిక సారథి‌, వైరా: అమెరికా విద్యాసంస్థ నుంచి ఖమ్మంజిల్లా వైరాకు చెందిన మేడా హర్షిత డాక్టరేట్(పీహెచ్ డీ) పట్టా అందుకుంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్సిటీ అనే అమెరికా విద్యా సంస్థ నుంచి పారిశ్రామిక అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టభద్రురాలైంది. ఈనెల 10వ తేదీన యూనివర్సిటీ అధికారికంగా హర్షితను. పీహెచ్ డీ డిగ్రీతో సత్కరించింది. హర్షిత చేసిన పీహెచ్ డీలో కార్యకలాపాల పరిశోధన రంగంలో ఉంది. ప్రొఫెసర్ లారెన్ […]

Read More
ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

సామాజిక సారథి, ధర్మసాగర్: మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలనీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సకలం లో హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట అధికార ప్రతినిధి ఒదెల శంకర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ , […]

Read More
మిర్చికి వైరస్‌ దెబ్బ

మిర్చికి వైరస్‌ దెబ్బ

సామాజిక సారథి‌, ఏన్కూరు: రైతులు సాగు చేసిన మిరప తోటలపై తామర పురుగు తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది. దీంతో పంట దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఆశించిన ధర ఉండటంతో చాలా మంది రైతులు మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి కనపర్చారు. మండలంలో గత ఏడాది కేవలం ఐదువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ ఏడాది సుమారు […]

Read More