Breaking News

Day: December 15, 2021

దివ్యాంగులకు ప్రతిభా పురస్కారాలు

దివ్యాంగులకు ప్రతిభా పురస్కారాలు

సామాజికసారథి, వరంగల్‌: దివ్యాంగుల సంక్షేమానికి ఎర్రబెల్లి ట్రస్ట్‌ అనేక కార్యక్రమాలు చేపడుతోందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగుల వారోత్సవాలు, ప్రతిభావంతుల పురస్కార ఉత్సవం కార్యక్రమాన్ని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌, తెలంగాణ వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని కేక్‌ కట్‌ చేసి పురస్కారాలు అందజేశారు. ఎర్రబెల్లి ట్రస్ట్‌ నుంచి ఐదు మోటార్‌ ట్రై సైకిళ్లను అందజేశామన్నారు. రాయపర్తి […]

Read More
‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

‘సేంద్రియ’ విధానాన్ని వీక్షించాలి

సామాజిక సారథి, తుర్కయంజాల్: గుజరాత్ ఈనెల 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్న సేంద్రియ వ్యవసాయ విధాన్ని ప్రతిఒక్కరూ టీవీల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మోర్చా  జాతీయ కార్యవర్గం సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు.   తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడ రవీంద్ర రిసార్ట్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లచ్చిరెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్య గౌడ్, […]

Read More
కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్‌ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్‌ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్‌ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్‌ ఆపరేషన్‌’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్‌ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు అన్నారు. పూంచ్‌, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]

Read More
104 సేవలకు రాంరాం?

104 సేవలకు రాంరాం?

కొరవడిన మొయింటనెన్స్‌ డీజిల్‌ పోయించుకోలేని పరిస్థితి కొన్ని జిల్లాల్లో నిలిచిపోయిన సేవలు మొదట 45 రకాల మందులు.. ప్రస్తుతం నాలుగైదు గోలీలతోనే సరి సకాలంలో అందని వేతనాలు ఉద్యోగుల సర్దుబాటుకు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా 1,250 మంది సిబ్బంది సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: గ్రామీణ ప్రాంతాల్లో పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య సేవలందిస్తున్న 104 అంబులెన్స్‌లు త్వరలోనే నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఉద్యోగులను ఇతర […]

Read More
హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంట్ చేయాలి

వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ సామాజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాకు కేటాయించిన హెల్త్ ప్రొఫైల్ ను శ్రద్ధతో ఇప్లిమెంటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వాకటి కరుణ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్, సీఎం కార్యాలయం ప్రత్యేక అధికారి గంగాధర్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్స్ తో కలిసి ఆమె సమీక్ష […]

Read More
బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

బీజేపీని ఓడిస్తామంటే కాంగ్రెస్ కు మద్దతు

జమీందారీ లక్షణాలు పక్కనపెట్టాలి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పనాజీ: బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ కాంగ్రెస్‌పై మరోమారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గోవాలో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ఆ పార్టీ ముందుకు రావొచ్చని మమత ప్రకటించారు. అయితే జమీందారీ లక్షణాలను మాత్రం పక్కన పెట్టాలని చురకలంటించారు. గోవా పర్యటనలో భాగంగా మమతాబెనర్జీ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ను తానేమీ విమర్శించనని అంటూనే విరుచుకుపడ్డారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ విశేషమైన పనులు చేస్తున్నట్లు […]

Read More
ఇండిగో విమానం చుక్కలు చూపింది

ఇండిగో విమానం చుక్కలు చూపింది

తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండింగ్‌ సాంకేతికలోపం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి ఇబ్బందులుపడ్డ రోజా, యనమల, జోగీశ్వరరావు తిరుపతి: ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన ఫ్లైట్​గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మంగళవారం ఉదయం 9.20గంటలకు రాజమండ్రి నుంచి బయలుదేరిన ఫ్లైట్​ఉదయం 10.20కు తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. సాంకేతికలోపం కారణంగా గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం […]

Read More
కరాటేలో కిర్రాక్

కరాటేలో కిర్రాక్​

అంతర్జాతీయ స్థాయికి ఆటోవాలా గ్రామీణ యువకుడిలో విశేష ప్రతిభ యువతకు శిక్షణ ఇచ్చి పలువురిలో స్ఫూర్తి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఓ మారుమూల గ్రామీణ యువకుడు నిరూపించాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఓ వైపు ఆటోడ్రైవర్​గా తన జీవిత ప్రస్థానం కొనసాగిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన కరాటే రంగంలో పేరు తెచ్చుకున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని, నచ్చిన రంగంపై ఆసక్తి పెంచుకుని, అందులో కృషిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పరుశురాం నిరూపించాడు. సామాజిక […]

Read More