Breaking News

Day: October 12, 2020

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

డివిలియర్స్ సిక్సర్ల మోత.. బెంగళూరు విన్​

షార్జా: డివిలియర్స్ బ్యాట్స్​తో విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతా నైట్ ​రైడర్స్​పై రాయల్​ చాలెంజర్స్​బెంగళూరు 82 పరుగుల తేడా ఘన విజయం సాధించింది. ఐపీఎల్​ 13 సీజన్​లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు 195 పరుగుల టార్గెట్​ విధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచీ పడిక్కల్‌ (32, 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్‌ (47, […]

Read More
మొక్కజొన్న తోటలో..

మొక్కజొన్న తోటలో..

సారథి న్యూస్​, హైదరాబాద్​: మొక్కజొన్న పంట, దాని ఉత్పత్తి, మద్దతు ధరల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలకు స్పష్టత కొరవడిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ సమక్షంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా అధికార పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్​లో మరో రకమైన వాదన వినిపించారు. ‘దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరం. కానీ […]

Read More
రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్​ 13, 14వ తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సోమవారం సమావేశాల ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేయాలని కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. సభ లోపల శానిటేషన్ చేయాలని సూచించారు. అలాగే సమావేశాల బందోబస్తుపై డీజీపీ, పోలీస్​ కమిషనర్​తో స్పీకర్ ​పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అలాగే కరోనా మహమ్మారి […]

Read More
వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

వ్యవసాయాన్ని పండగలా చేస్తాం

సారథి న్యూస్, పాలకొండ(శ్రీకాకుళం): రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృఢసంకల్పంతో ఉన్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెరుకు రైతుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఇది రైతన్నల ప్రభుత్వమని, విద్య, వైద్యం, వ్యయసాయం, సంక్షేమాలపై ప్రత్యేకశ్రద్ధ వహిస్తుందన్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. జిల్లాలో చెరుకు పంట విస్తీర్ణం పెంచాలన్నారు. తద్వారా చెరుకు ఫ్యాక్టరీ […]

Read More
సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సీఎం కేసీఆర్​ను కలిసిన కవిత

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉమ్మడి నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా కల్వకుంట్ల కవిత సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట శాసనసభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్​ విషెస్​కల్వకుంట్ల […]

Read More
చచ్చి బతుకుతున్నం..

చచ్చి బతుకుతున్నం..

వర్షాలకు ఇంట్లో నీటి ఊట ఇబ్బందుల్లో ఓ పేద కుటుంబం సారథి న్యూస్, మానవపాడు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో గఫూర్ ఇంటిలో నీటి ఊట ఊరుతోంది. ఇంట్లో మొత్తం అడుగు మేర నీళ్లు నిలిచాయి. ఇద్దరు పిల్లలతో కంటికి కునుకులేకుండా గడుపుతున్నామని భార్యాభర్తలు వాపోయాయి. ‘ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాం. చిన్నవర్షం కురిసినా ఇంట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరూ మమ్మల్ని పట్టించుకునేవారు లేరు. ఇద్దరు పిల్లలతో నరకం […]

Read More
ఉప్పొంగిన పెద్దవాగు

ఉప్పొంగిన పెద్దవాగు

రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో […]

Read More
పోలీసు ఆఫీసర్లు ఎక్కడికి వెళ్లొద్దు

పోలీసు ఆఫీసర్లు ఎక్కడికీ వెళ్లొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్పీలు, పోలీస్​ కమిషనర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖను డీజీపీ అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులంతా 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. […]

Read More