Breaking News

Day: December 17, 2022

పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

  • December 17, 2022
  • Comments Off on పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం

సామాజికసారథి, పటాన్‌చెరు: నార్మల్ డెలివరీ కోసం 12 గంటల పాటు నిరీక్షించడంతో ఓ పసికందు చనిపోయింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, మహిళ కుటుంబ సభ్యులతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్ పూర్ మున్సిపాలిటీ లింగమయ్య కాలనీకి చెందిన వినోద అనే గర్భిణి ఈనెల 11న ఆదివారం […]

Read More
సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

  • December 17, 2022
  • Comments Off on సమష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

సామాజికసారథి, పటాన్‌చెరు: సాంకేతిక వ్యవస్థ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీ కృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ సొంత నిధులతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక […]

Read More
మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

  • December 17, 2022
  • Comments Off on మెదక్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ నియోజకవర్గంలో రహదారులకు నిధులు మంజూరయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.53కోట్లు, బీటీ రెన్యూవల్ రోడ్లకు రూ.10 కోట్లు, పీడీఆర్ రోడ్లకు రూ.10 కోట్లు, ఆర్ అండ్ బీరోడ్లకు రూ.24 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ రోడ్లకు రూ.3కోట్లు, మెదక్ దయార రోడ్డుకు రూ.7.80 కోట్లు మొత్తం రూ.107.80 కోట్లు మంజూరు అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. మెదక్ నియోజకవర్గ నిధులు మంజూరుచేసిన […]

Read More
ఫీజు రీయింబర్స్​మెంట్‌ విడుద‌ల చేయాలి

ఫీజురీయింబర్స్​మెంట్‌ విడుద‌ల చేయాలి

  • December 17, 2022
  • Comments Off on ఫీజురీయింబర్స్​మెంట్‌ విడుద‌ల చేయాలి

సామాజికసారథి, చేవెళ్ల: విద్యార్థుల ఫీజ్‌ రీయంబ‌ర్స్‌మెంట్‌, పెండింగులో ఉన్న స్కాల‌ర్‌షీప్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని పీడీఎస్‌యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీ‌నివాస్‌, కార్యద‌ర్శి రాజేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్లలోని ప‌లు పాఠ‌శాల విద్యార్థుల‌తో భారీ ర్యాలీ, ధ‌ర్నా నిర్వహించారు. విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను వెంట‌నే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని, దానితోపాటు […]

Read More
ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయండి

ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయండి

  • December 17, 2022
  • Comments Off on ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయండి

సామాజికసారథి, వెల్దండ: గిరిజనులపై కల్వకుర్తి అబ్కారి ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్ఐ అరాచకాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, వారిద్దరినీ వెంటనే సస్పెండ్ చేయాలని నాగర్​కర్నూల్​ జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్ కు శుక్రవారం గిరిజన నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత కొన్నిరోజుల క్రితం గిరిజన యువకుడిపై దాడిచేసి హాస్పిటల్లో చేర్పించారని, ఆ విషయంపై ఎక్సైజ్ సీఐ, ఎస్ఐను సస్పెండ్ చేయాలని కోరారు. 15 రోజుల క్రితం లంబాడి హక్కుల పోరాట సమితి, సేవాలాల్ సేన, […]

Read More
బీఎస్పీ జెండాగద్దె కూల్చివేత.. నేరుగా ఠాణాకు ఆర్ఎస్పీ

బీఎస్పీ జెండాగద్దె కూల్చివేత.. నేరుగా ఠాణాకు ఆర్​ఎస్పీ

  • December 17, 2022
  • Comments Off on బీఎస్పీ జెండాగద్దె కూల్చివేత.. నేరుగా ఠాణాకు ఆర్​ఎస్పీ

సామాజికసారథి, మానకొండూరు: మానకొండూరులో బీఎస్పీ జెండా గద్దెకూల్చివేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ ​డిమాండ్​ చేశారు. నిందితులను శిక్షించాలని నేరుగా మానకొండూరు పోలీస్​స్టేషన్​ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఎస్పీకి వస్తున్న ఆదరణను చూసి అధికార టీఆర్ఎస్​ నేతలు వణుకుతున్నారని ఫైర్ ​అయ్యారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలే గానీ ఇలాంటి పిరికిపంద చర్య సరికాదన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. దోషులను […]

Read More
9 నుంచి డబుల్​ఇండ్ల సర్వే

19 నుంచి డబుల్​ ఇండ్ల సర్వే

  • December 17, 2022
  • Comments Off on 19 నుంచి డబుల్​ ఇండ్ల సర్వే

సామాజికసారథి,కామారెడ్డి: ఈ నెల19 నుండి కామారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ అర్హులైన లబ్ధిదారులకు అందేలా సర్వే నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. సర్వే చేసే అంశమై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులకు సరైన సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారం చేస్తేచట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలో 5129 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read More
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు

ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు

  • December 17, 2022
  • Comments Off on ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు

సామాజికసారథి, జడ్చర్ల: మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న కారు ముందుగా వెళుతున్న ఒక లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఘటన జరిగింది. మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీని […]

Read More