Breaking News

NATIONAL

22 ఏండ్ల తర్వాత ఆస్కార్‌‌ బరిలోకి ఇండియన్‌ మూవీ..

అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్‌ ద్వారా ఆస్కార్‌‌ మెంబర్స్‌ తుది జాబితాను తాజాగా రిలీజ్‌ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్‌ లిస్ట్‌ అయ్యాయి. 95వ ఆస్కార్‌‌ అవార్డుల ఎంపికలో ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు–నాటు’ సాంగ్ ఆస్కార్‌‌ నామినేషన్‌ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్‌‌ కేటగిరిలో షానూక్‌ సేన్‌ ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ నామినేట్‌ అయ్యాయి. రిజ్‌ అహ్మద్‌, అల్లిసన్‌ […]

Read More
మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ

మతోన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజికసారథి, హైదరాబాద్‌: దేశంలో మతోన్మాదశక్తులను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పేదొకటి, చేసేదొకటి అనే విధంగాపరిపాలన సాగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజావసరాలకు అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ప్రశ్నించాల్సిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు రాజకీయ […]

Read More
పల్లె కవికి పట్టాభిషేకం

పల్లె కవికి పట్టాభిషేకం

గోరటి వెంకన్నకు అరుదైన గౌరవం ప్రజాకవికి కేంద్రసాహిత్య పురస్కారం సామాజికసారథి, హైదరాబాద్‌: ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ వాగ్గేయకారుడు, జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయరచనకు ఈ అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వవిభాగంలో వెంకన్నకు కేంద్రసాహిత్య అవార్డు లభించింది. ఈ అవార్డు కింద ఆయనకు ప్రశంసాపత్రంతో పాటు రూ.లక్ష నగదు అందజేస్తారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతిఏటా […]

Read More
కేసులు రాజీపడేల కౌన్సిలింగ్ ఇవ్వాలి

కేసుల పట్ల రాజీపడి కౌన్సిలింగ్ ఇవ్వాలి

సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఐపీఎస్  చందన దీప్తి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ  ఈనెల 11న జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలన్నారు. లిస్ట్ అవుట్ చేసిన కేసులలో అన్ని కేసులు రాజీ పడేటట్లు ప్రతి కోర్టు లైజనింగ్ ఆఫీసర్స్,  కోర్ట్ కానిస్టేబుళ్లు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. కోర్టు విధులు నిర్వహించే […]

Read More
నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో  మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5  తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో ఆదివారం మెదక్ టీం ఛాంపియన్ లుగా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హర్యానా నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ […]

Read More
ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కేలా చూడాలి

కాంగ్రెస్​నేత రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించారు. శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్‌ను టార్గెట్‌గా చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా […]

Read More
జాతీయ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం

జాతీయ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం

సామాజిక సారథి‌, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సిలివేరు వినయ్ కుమార్ కు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్ రావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్ రావు, లైన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ, చింతనిప్పు వెంకటయ్య, నంబూరి […]

Read More

వివేకానంద జీవితం ఆదర్శప్రాయం

సారథి న్యూస్​, కరీంనగర్​: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్​, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా వెదిర క్రాస్​రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]

Read More