Breaking News

Day: December 8, 2021

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఓటీఎస్‌ పథకంపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సమీక్షలో సీఏం వైఎస్​జగన్‌ అమరావతి: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ఓటీఎస్‌ పై అవగాహన కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని, ఓటీఎస్‌ అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్​కూడా ఉచితంగా చేస్తున్నామని […]

Read More
రైతులకు మేమున్నాం..

రైతులకు మేమున్నాం..

రైతు అంశాలపై ప్రధాని మోడీ నిర్లక్ష్యం మద్దతు ధరలు, పరిహారం విషయంలో స్పందనలేదు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా ఆగ్రహం న్యూఢిల్లీ: రైతుల అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుబట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తుందని […]

Read More
రష్యా తయారీలో ఆధునిక హెలికాప్టర్‌

రష్యా తయారీలో ఆధునిక హెలికాప్టర్‌

  • December 8, 2021
  • Comments Off on రష్యా తయారీలో ఆధునిక హెలికాప్టర్‌

ఇందులో సౌకర్యలు, సౌలభ్యాలు ఎక్కువే ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువే చెన్నై: భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ బిపిన్‌ రావత్‌ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ ఎంఐ 17వీ5 ఇది మిలిటరీ రవాణా విమానం. రష్యాకు చెందిన కాజాన్‌ హెలికాప్టర్స్‌ దీనిని తయారుచేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్‌ గా దీనికి పేరుంది. భద్రతా బలగాల రవాణా, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్‌ ఎస్కార్టుగా, పెట్రోలింగ్‌ విధులు, గాలింపు చర్యలు తదితర […]

Read More
రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

రావత్‌ కుటుంబం అంతా ఆర్మీలోనే

తండ్రి కూడా లెఫ్టినెంట్‌గా పనిచేసిన అనుభవం త్రివిధ దళాల అధికారిగా భారత్‌ సైన్య ఆధునీకరణకు కృషి ఆధునిక యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన దిట్ట న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కుటుంబం అంతా దేశం కోసం ఆర్మీలో పనిచేశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రావత్‌ దేశం సైనికంగా బలపడేందుకు అహర్నిశలు పనిచేసేవారు. ఆధునిక యుద్ధవ్యూహాల్లో ఆయన దిట్ట. భారత ఆర్మీని అధునాతన యుద్ధరీతులకు తర్ఫీదు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి ఆయనే. […]

Read More
ఫోర్బ్స్‌ జాబితాలో ‘నిర్మల’కు మళ్లీ చోటు

ఫోర్బ్స్‌ జాబితాలో ‘నిర్మల’కు మళ్లీ చోటు

  • December 8, 2021
  • Comments Off on ఫోర్బ్స్‌ జాబితాలో ‘నిర్మల’కు మళ్లీ చోటు

అత్యంత ప్రతిభావంతురాలిగా వరుసగా రికార్డు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రపంచంలో వందమంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. గతేడాది 41వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. మన దేశ తొలి పూర్తి […]

Read More
సీడీఎస్‌ జనరల్​బిపిన్​రావత్ కన్నుమూత

సీడీఎస్‌ జనరల్​ బిపిన్​రావత్ కన్నుమూత

హెలిక్యాప్టర్ ​ప్రమాదంలో 13 మంది దుర్మరణం మృతుల్లో బిపిన్​రావత్​ దంపతులు తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయయారు. వారు ప్రయాణిస్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలిపోయింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్​తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ […]

Read More
కుప్పకూలిన బిపిన్​రావత్ హెలిక్యాప్టర్​

కుప్పకూలిన బిపిన్​రావత్ హెలిక్యాప్టర్​

13 మంది దుర్మరణం తమిళనాడులోని కూనూరు సమీపంలో దుర్ఘటన న్యూఢిల్లీ: చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్ కుప్పకూలింది. వారు వెళ్తున్న ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ బుధవారం తమిళనాడులోని కూనూరు సమీపంలో సాంకేతికలోపం తలెత్తింది. సమయంలో అందులో ఆర్మీ చీఫ్​తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్, బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్‌, లెప్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్‌, నాయక్‌ గుర్‌సేవక్‌ […]

Read More
దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలి

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్ ప్రతినిధి: దేశం గర్వించేలా క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని నాగర్ కర్నూల్ సీఐ గాంధీనాయ్, అథ్లెటిక్స్ అస్సోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సోలపోగుల స్వాములు అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీడాకారులుగా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. చదువుకు ఇచ్చే ప్రాధాన్యం, క్రీడలకు కూడా ఇవ్వాలని కోరారు. మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కొల్లాపూర్ చౌరస్తా లో క్రాస్ కంట్రీ […]

Read More