Breaking News

KABADDI

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో  మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5  తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో ఆదివారం మెదక్ టీం ఛాంపియన్ లుగా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హర్యానా నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ […]

Read More
ఒలింపిక్స్ లో కబడ్డీ చేర్చాలి: రిజిజు

ఒలింపిక్స్ లో కబడ్డీ చేర్చాలి: రిజిజు

న్యూఢిల్లీ: ఇండియా, ఆసియాలో బలంగా ఉన్న కబడ్డీని ఒలింపిక్స్ లో  చేర్చడమే తమ టార్గెట్‌ అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘ఆసియా గేమ్స్ లో కబడ్డీ ఉంది. ఇక మిగిలింది ఒలింపిక్స్.. అందుకే ఇండియాతో పాటు అన్ని ఆసియా దేశాలు కలిసి వచ్చి ఈ లక్ష్యాన్ని పూర్తిచేయాలి. ఇది నెరవేరాలంటే ఇండియాలో స్పోర్ట్  స్టాండర్డ్స్ పెంచాలి. అప్పుడు వరల్డ్ వైడ్గా గుర్తింపు వస్తుంది’ […]

Read More