Breaking News

TEAM

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో  మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5  తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో ఆదివారం మెదక్ టీం ఛాంపియన్ లుగా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హర్యానా నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ […]

Read More

షూటింగ్ అయిపోయిందబ్బా..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం […]

Read More

‘కరోనా’పై వర్మ క్లారిటీ

తమ టీంలో ఎవరికీ కరోనా సోకలేదని రాంగోపాల్​వర్మ స్పష్టం చేశాడు. ‘నా టీంలో ఒకరికి కరోనా సోకిందని దాంతో మేము షూటింగ్​ తాత్కాలికంగా నిలిపివేశామని.. కొన్ని మీడియా సంస్థలు రాశాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని వర్మ ట్విట్టర్​ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చాడు. కరోనా ఉదృతి ఓ రేంజ్ లో ఉన్నప్పటికీ వర్మ వరుస సినిమాలు చేస్తూ లాభాలు దండుకుంటున్నాడు. క్లైమాక్స్​, నగ్నం చిత్రాలను తెరకెక్కించిన వర్మ తాజాగా 12 క్లాక్‌ అంటూ హారర్‌ […]

Read More

ఇంగ్లండ్​కు పాక్ జట్టు

కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్​కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్​లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్​లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, […]

Read More

విప్లవం.. గంగూలీతోనే మొదలైంది

న్యూఢిల్లీ: ఇప్పుడున్న భారత్ జట్టు ఇలా తయారు కావడానికి బీజాలు నాటింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయేనని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అన్నాడు. దాదా హయాంలోనే భారత క్రికెట్లో విప్లవం మొదలైందన్నాడు. కాలక్రమంలో ఆ విప్లవమే.. భారత్​ను క్రికెటింగ్ పవర్ హౌస్​గా మార్చేసిందన్నాడు. ‘భారత జట్టులో భావోద్వేగాలను, ఉద్రేకాలను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. సారథిగా, ప్లేయర్గా, సహచరుడిగా క్రికెటర్లకు అండగా నిలిచాడు. తిరుగులేని భారత్ జట్టును రూపొందించడానికి ఆనాడే బీజాలు నాటాడు. అవి ఇప్పుడు […]

Read More