Breaking News

మెదక్

గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

  • November 1, 2022
  • Comments Off on గీతంలో ఉత్సాహంగా హలోవీన్ డే

సామాజిక సారథి, పటాన్‌చెరు: పాశ్చాత్య దేశాలలో ఆల్ సెయింట్స్ డే సందర్భంగా ప్రతియేటా అక్టోబర్ 31న హలోవీన్ జరుపుకుంటారు. భయానక ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హాస్టల్ విద్యార్థులు మంగళవారం క్రీడా మైదానంలో జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించారు. ముఖానికి రంగులు, సరదా ఆటలతో పాటు సంగీతం, బ్యాండ్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు. స్టూడెంట్ లెఫ్ట్ సీనియర్ మేనేజర్ […]

Read More
జనసంద్రమైన... పటాన్‌చెరు పట్టణం

జనసంద్రమైన… పటాన్‌చెరు పట్టణం

  • November 1, 2022
  • Comments Off on జనసంద్రమైన… పటాన్‌చెరు పట్టణం

అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్ సంగీతం   మారు మోగిన జీఎంఆర్ నినాదాలు జనసంద్రంగా మైత్రి క్రీడా మైదానం                                                తరలివచ్చిన ఉత్తర భారతీయులు మినీ ఇండియాకు నిర్వచనం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు పట్టణం జనసంద్రంగా మారినట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో ఉత్తర భారతీయుల పవిత్రమైన పండగ ఛట్ పూజకు భోజ్ […]

Read More
అన్నదాతలు అధైర్యపడొద్దు

అన్నదాతలు అధైర్యపడొద్దు

సామాజిక సారథి, చేగుంట: అన్నదాతలు అధైర్యపడొద్దు ప్రతి గింజ కొంటామని ఎమ్మెల్సీ ఫరక్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రూ. 2060 మద్దతు ధర కల్పిస్తున్నాడని […]

Read More
అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సామాజిక సారథి, పటాన్ చెరు: అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా సోమవారం పటాన్ చేరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]

Read More
మునుగోడు ప్రచారంలో హుస్నాబాద్, అక్కన్నపేట నేతలు

మునుగోడు ప్రచారంలో హుస్నాబాద్, అక్కన్నపేట నేతలు

సామాజిక సారథి, సిద్దిపేట:  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని […]

Read More
జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన

సామాజిక సారథి, నిజాంపేట్: జినేక్స్ సీడ్స్ కంపెనీ క్షేత్ర ప్రదర్శన రీజినల్ మేనేజర్ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా కల్వకుంట గ్రామంలో జీనేక్స్ సీడ్స్ ఇండియా సౌజన్యంతో జీపీహెచ్ 699వరి రకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడి సిద్ధం చేసుకునే ముందు మేలిమి రకాలతో నారు మడిని చేసుకున్నట్లయితే మంచి దిగుబడుతో పాటు అధిక లాభాలు అర్జించవచ్చన్నారు. కల్వకుంట గ్రామానికి చెందిన సంగారెడ్డి అను రైతు తనకున్న 12ఎకరాల్లో జిపిహెచ్ […]

Read More
అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

అనాధ వృద్ధులకు చేయూతనందిద్దాం

సామాజిక సారథి, సిద్దిపేట: అనాధ వృద్ధులకు చేయూతనందిద్దామని బెజ్జంకి తహసీల్ధార్ విజయప్రకాశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఎక్స్ రోడ్ వద్ద అనాధ వృద్ధులకు నిత్యవసర వస్తువులు, దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం సందర్భంగా బాలవికాస సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాధ పిల్లలు, వికలాంగులు, వితంతువులు, వితంతువుల పిల్లల అభివృద్ధికి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. బాలవికాస […]

Read More
ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి

– ఫార్మసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ సామాజిక సారథి, పటాన్‌చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి, ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు. గీతం ఫార్మసీ విద్యార్థుల సంఘాన్ని (జీపీఎస్ఏ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, ఔషధ వినియోగం, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మసీ విద్యార్థులు […]

Read More