Breaking News

బీజేపీ ప్రభుత్వం

లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

లేబర్ కోడ్ పత్రాలు దగ్ధం

సారథి, రామగుండం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఎన్టీపీసీ ప్లాంట్ గేట్నం.2 వద్ద సీఐటీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. కార్మిక సంఘాల నేతలు మేరుగు రాజయ్య, ఎం.సారయ్య, మెండె శ్రీనివాస్, సీహెచ్​ వేణుగోపాల్ రెడ్డి, అసరి మహేశ్, కారం సత్తయ్య, వంగల రామన్న, కె.కృష్ణ, సీహెచ్​లక్ష్మణ్, నంది […]

Read More
20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

20 నుంచి కార్మిక, కర్షక పోరుయాత్ర

సారథి న్యూస్, రామగుండం: జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే కార్మిక, కర్షక పోరుయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతిభవన్​లో పెద్దపెల్లి జిల్లా సీఐటీయూ ఆఫీస్ బేరర్స్​సమావేశం బుర్ర తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్​చేశారు. చలిలో పోరాడుతున్న రైతులను పట్టించుకోవడం లేదన్నారు. 30న గోదావరిఖనిలో ముగింపు […]

Read More
నేడే భారత్ బంద్

వ్యవసాయ సంస్కరణలపై రైతుల కన్నెర్ర

నేడు దేశవ్యాప్త బంద్​కు పిలుపు న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా రాస్తారోకో, రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ ఇప్పటికే పంజాబ్, హర్యానా తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల రైతాంగం కొద్దిరోజులుగా ఆందోళనలకు దిగుతున్న విషయం విదితమే. ఇక నేటి బంద్ ఆలిండియా కిసాన్ సంఘర్ష్ […]

Read More