Breaking News

RANGAREDDY

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ […]

Read More
జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

భారత్ జోడో యాత్రకు బయలుదేరిన నేతలు

సామాజిక సారథి, తలకొండపల్లి: భారత్ జోడో యాత్రకు తరలివెళ్లినట్లు తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు గుజ్జుల మహేష్ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం నుంచి తరలివెల్లిన వాహనాలను జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్నదన్నారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4గంటలకు జోడయాత్ర చేరుకోనున్నదని చెప్పారు. అక్కడి నుంచి ప్రారంభమై జిల్లాలోని లింగంపల్లి, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి, జోగిపేట, […]

Read More
దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో మూడవత్ గోపినాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, లక్ష్మణ్, భరత్ […]

Read More
ఘనంగా దీపావళి వేడుకలు

ఘనంగా దీపావళి వేడుకలు

సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఘనంగా దీపావళి వేడుకలు చౌదర్ పల్లి పాటు అన్ని గ్రామాలలో సోమవారం దీపాలు వేడుకలను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ తమ ఇండ్లలో షాపులలో లక్ష్మిపూజ చేసి, తమ ఇండ్లను దీపాలతో అలంకరించారు. సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య కుటుంబ సభ్యులతో టపాకాయలు కాల్చారు. ఆ లక్ష్మిదేవి కృపాకటాక్షాలతో చౌదర్ పల్లి ప్రజలందరూ సుఖ […]

Read More
ఆపదలో అండగా సీఎం సహాయ నిధి

ఆపదలో అండగా సీఎం సహాయనిధి

సామాజికసారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం పంచాయతీలో బుధవారం బొడియ్యతండాకు చెందిన రాత్లావత్ బిందుకు చెన్నారం గ్రామానికి చెందిన హరిత కొండలచారి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో మంజూరైన రాత్లావత్ బిందుకు రూ.11వేలు, హరితకు రూ.14,500 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నభాస్కర్ రెడ్డి, చుక్కపూర్ ఎంపీటీసీ నాలాపురం వందన, రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమకొండ […]

Read More
సందడి

రంగారెడ్డి మార్గదర్శకులు

సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్​స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్​కర్నూల్​జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ ​అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్​రావు, నాగర్​కర్నూల్​ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర […]

Read More
ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

ఏపీ అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి ఎడారే

లంకలో అంతా రాక్షసులే ఉంటారని నిరూపించిన ఏపీ సీఎం జగన్​ నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి ధ్వజం సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: లంకలో అంతా రాక్షసులే ఉంటారని ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డి నిరూపించారని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పాలిట గాడ్సేగా మారాడని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిలా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం ఉసురు తగిలితే జగన్ ఇంటికి పోవడం ఖాయమన్నారు. శనివారం ఆయన […]

Read More