Breaking News

School

దాతలు ముందుకు రావాలి

దాతలు ముందుకు రావాలి

సామాజిక సారథి, షాబాద్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ మండల విద్యాధికారి శంకర్ రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని వెంకమ్మగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువత, పలువురి దాతలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ది కార్యక్రమాల కల్పనకై దాతలు ముందుకస్తే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవాళ్లమవుతామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు విద్యార్థులకు ఐడి […]

Read More
విద్యార్థులే స్వీపర్లు

విద్యార్థులే స్వీపర్లు

చిన్నారులతో వెట్టిచాకిరీ చర్యలు తీసుకుంటామన్న డీఈవో సామాజిక సారథి, కౌడిపల్లి: ప్రభుత్వ స్కూళ్లలో చిన్నారులే స్వీపర్లుగా మారారు. మంగళవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చీపురుపట్టి ఊడ్చారు. టీచర్లు కూడా వారిచేత పనులు చేయించారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 600, జడ్పీ హైస్కూళ్లు 140 దాకా ఉన్నాయి. దాదాపు సగం స్కూళ్లలో ఇవే పరిస్థితులు ఉన్నాయి. స్వీపర్లను ఈ ఏడాది నియమించకపోవడంతో పిల్లలే అన్ని పనులు చేస్తున్నారు. తాజాగా […]

Read More
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు.!

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు.!

రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు ఫిర్యాదు విచారణకై పోలీసులకు ఆదేశం సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా విద్యార్థినిల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, వేధిస్తున్నారని బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బీసీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి మల్లయ్య భట్టు సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వసతులు, విద్యాబోధన, […]

Read More