సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 147వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ స్వాతంత్రపు సంగ్రామంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలు వెలకట్టలేవన్నారు. అనంతరం పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిండంతో పాటు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్లు, […]
సామాజిక సారథి, తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఘనంగా దీపావళి వేడుకలు చౌదర్ పల్లి పాటు అన్ని గ్రామాలలో సోమవారం దీపాలు వేడుకలను ప్రజలు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ తమ ఇండ్లలో షాపులలో లక్ష్మిపూజ చేసి, తమ ఇండ్లను దీపాలతో అలంకరించారు. సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య కుటుంబ సభ్యులతో టపాకాయలు కాల్చారు. ఆ లక్ష్మిదేవి కృపాకటాక్షాలతో చౌదర్ పల్లి ప్రజలందరూ సుఖ […]
న్యూఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు స్థానికులకు ఇబ్బంది కలిగించినా చర్యలు తాగి రోడ్లపై హంగామా చేస్తే కటకటాలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరిక సామాజికసారథి, హైదరాబాద్: డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైన్ షాపులు, పబ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇస్తే.. మరోవైపు హైదరాబాద్ పోలీసులు మాత్రం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కొత్త బాస్ సీవీ ఆనంద్ ఒక ప్రకటన […]
క్రిస్మస్ వేడుకల్లో ప్రకటించిన మంత్రి సత్యవతి రాథోడ్ సామాజిక సారథి, మహబూబాబాద్: డోర్నకల్ ప్రజలు నన్ను వారి ఆడబిడ్డగా భావించి ఎప్పుడూ ఆదరించారని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తనదేనని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డోర్నకల్లోని సీఎస్ఐ చర్చిలో గురువారం జరిగిన 38వ ఆలోచన మహాసభల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నేను 10 తరగతి చదవడానికి ఇక్కడ బిషప్ స్కూల్కు వచ్చాను. కానీ […]
సామాజిక సారథి డిండి: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ మేకల సాయమ్మ కాశన్న ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గిరమోని శ్రీను, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, ఖలీం, గుర్రము సురేష్, ఈశ్వరయ్య, డీలర్ రవి, లక్ష్మారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నెట్వర్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 74వ స్వాతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేవలం కొద్దిమంది అతిథులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలో అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే వేడుకలకు హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నినారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీస్ కమిషనరేట్లో కమిషనర్ వి.సత్యనారాయణ జెండాను ఎగురవేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామ పంచాయతీలో సర్పంచ్ పంజాల […]
సారథి న్యూస్, వరంగల్: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్కట్ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.