Breaking News

MANCHIRYALA

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ చేయూత

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: బాధిత కుటుంబానికి చేయూతనందించినట్లు జీఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజారమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలటీలోని ఆర్కేవన్ సుభాష్ నగర్ కు చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలి కుమారుడు ఆటో నడుపుతూ జీవనాన్ని దినదినగండంగా గడుపుతున్నాడని తెలిపారు. బాధిత కుటుంబానికి జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదు, 50 కిలోల బియ్య, నిత్యవసర వస్తువులను పంపిణీ […]

Read More
పేకాటరాయుళ్ల అరెస్టు

పేకాటరాయుళ్ల అరెస్ట్

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): పేక ఆట ఆడుతూ పట్టుబడ్డ ఘటన మందమర్రి లో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం సమయంలో సింగరేణి సబ్ స్టేషన్ వెనుకవైపు గల అటవీ ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ తన సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులు మిట్టపల్లి బాబు, గుడి కందుల ఓదెలు, దుర్గం రవి, మొయ్య రాంబాబు, సిద్దినాథ్ కిరణ్ లను అదుపులోకి తీసుకోని, వారి వద్ద […]

Read More
ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]

Read More
వైభవంగా ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గృహప్రవేశం

వైభవంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గృహప్రవేశం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గృహప్రవేశం ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పండగ సందర్భంగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కొత్త నిర్మించిన ఇంటిలో విప్ బాల్క సుమన్, రాణి అలేఖ్య దంపతులు శనివారం ఉదయం గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో కొత్త ఇంటిలో ప్రత్యేకపూజలు, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Read More
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
కాలం మారింది

కాలం మారింది

భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం సారథి న్యూస్​, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్యక్తి త‌న భార్యను కాపురానికి పంపాలంటూ […]

Read More

మొక్కలు నాటడం మనబాధ్యత

సారథిన్యూస్​, మంచిర్యాల/ సిద్దిపేట/చిన్నకోడూర్ : మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారం కార్యక్రమంలో రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఆర్మ్​డ్​ పోలీస్ హెడ్​క్వార్టర్స్​లో ఆయన మొక్కలు నాటారు. మరోవైపు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలోని హరీశ్​రావు కాలనీలో సర్పంచ్ బోయినపల్లి నర్సింగరావు అధ్వర్యంలో మొక్కలు నాటారు. చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై సాయికుమార్​, సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో రామగుండం పోలీస్ […]

Read More

మృతుడి కుటుంబాన్ని ఆదుకోండి

సారథి న్యూస్​, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్​ కాస్ట్​ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్​ వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్​, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]

Read More