Breaking News

Day: July 13, 2022

‘నల్లమట్టి దొంగ’ను వదిలిపెట్టేదిలేదు

నల్లమట్టి దొంగను వదిలిపెట్టేది లేదు

రైతు ఉయ్యాలవాడ కాశన్న ఆత్మహత్యకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి బాధ్యత వహించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్​ ఫైర్​ సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: టూరిజం పేరుతో కోట్ల రూపాయలను ఖర్చుచేసి ట్యాంక్​బండ్ అభివృద్ధి పేరుతో వంద ఎకరాలను ముంపునకు గురిచేసి ఉయ్యాలవాడ దళితరైతు కాశన్న ఆత్మహత్యకు కారకుడైన నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్​లో రాష్ట్ర […]

Read More
మరో మూడురోజులు విద్యాసంస్థలకు సెలవు

మరో మూడురోజులు విద్యాసంస్థలకు సెలవు

సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వ‌ర్షాలు పడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని విద్యాసంస్థల‌కు మ‌రో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు (సోమ‌వారం నుంచి బుధవారం వ‌ర‌కు) సెల‌వులు ప్రక‌టించిన విష‌యం విధిత‌మే. అయితే వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్టక‌పోవ‌డంతో మ‌రో మూడు రోజుల పాటు సెల‌వుల‌ను మరోసారి పొడిగించారు. తిరిగి సోమ‌వారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం […]

Read More
ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]

Read More